Exams : చాలామంది పిల్లలు పరీక్ష సమయంలో ఎంత చదివినా గుర్తుండదు. ఇంకొందరు ఎంత చదివిన గుర్తు ఉండడం లేదని చాలా సతమతమవుతూ ఉంటారు. పరీక్షలలో విజయం సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే పిల్లలు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. పరీక్షల సమయంలో తప్పకుండా ఆరోగ్యకరమైన భోజనం ,స్నాక్స్ తీసుకోవడం వల్ల పిల్లలు మరింత జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ప్రధానంగా అల్పాహారం రోజంతటి ప్రభావం చూపుతుంది. అల్పాహారం మానేయడం శరీరానికి మంచిది కాదు. ఎక్కువ కాలం ఉపవాసం ఉండటం వల్ల బ్లడ్లులో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
ఇది మీ పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక పరీక్షల ఒత్తిడి చాలామంది పై పడుతుంది. కావున పరీక్షకు ముందు కడుపునిండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ప్రధానం పిల్లల మెదడు సమర్థవంతంగా షార్ప్ గా పని చేయడానికి ఎన్నో పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. ఆరోగ్యకరమైన ఆహారం; పిల్లలు హైడ్రేటుగా ఉండేలా చూసుకోవాలి. డిహైడ్రేషన్ అల్సర్ కలిగేలా చేస్తుంది. పరీక్ష రాయడానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. పిల్లలు తేలికగా జీర్ణం అవ్వడానికి తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ పిల్లల ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.
ఉప్పు, చక్కెర తగ్గించాలి. ఎందుకంటే ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి. అలాగే చిప్స్ ,చాక్లెట్స్, స్నాక్స్, పిజ్జా బర్గర్లు, వడపావు, సమోసాలు ఇలాంటివి ప్యాక్ చేసిన ఆహారాలను మానుకోవాలి. అలాగే టిఫిన్ ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోవద్దు. డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్ పండ్ల రసం తీసుకోవద్దు. వాటికి బదులుగా తాజా పండ్లను తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. అరటిపండు మంచి శక్తి ఇస్తుంది. శరీరానికి పూర్తి పోషకాలను అందేలా చేస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి మానసిక గందరగోళాన్ని తగ్గించడానికి అరటి పండ్లను పరీక్షలు సమయంలో తప్పకుండా తీసుకోవాలి. అజీర్ణం, ఉబ్బరం ఇలాంటివి తగ్గించుకోవడానికి అధిక ఫైబర్ ఆహారం తీసుకోవాలి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.