Congee : గంజి లో ఉన్న పోషకాలు తెలిస్తే నోరేళ్ల బెడతారు...!
Congee : కలుషిత నీరు డిహైడ్రేషన్ వల్ల వచ్చే వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంలో నీరు వేగంగా కోల్పోవడమే కాకుండా లవణాలు కనిజాల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల చాలా బలహీనత వస్తుంది. ఈ పోషకాహార లోపాలను త్వరగా తొలగించడంలో గంజి చాలా సహాయపడుతుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. వాస్తవానికి ఆయుర్వేదంలో చాలా వ్యాధులను ఆహారం ద్వారా నయం చేసే పద్ధతులు ఉన్నాయి. విరోచనం అయినప్పుడు గంజిని వాడితే తొందరగా ఉపశమనం ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ లో లేనప్పుడు అప్పట్లో గంజిలో అన్నం వండేవారు.
అన్నం ఉడికిన తర్వాత అందులో ఉండే మిగిలిన నీటిని వేరు చేసేవారు. దీనినే గంజి అంటారు. అన్నంలోని పోషకాలన్నీ దీనిలోనే ఉంటాయి. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ గంజిలో నల్ల ఉప్పు కలుపుకొని తాగితే శారీరక బలహీనత తొలగిపోతుంది. ఎందుకంటే ఇందులో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది విరేచనాలకు కూడా నయం చేస్తుంది. గంజి తయారు చేయడానికి కుక్కర్లో కాకుండా ఏదైనా గిన్నెలో కొంచెం బియ్యం తీసుకోండి. అందులో కొద్దిగా నీరు పోసి తక్కువ మంట మీద ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని ఒక పాత్రలో వడకట్టుంది. మీరు తెల్లగా మందంగా ఉంటుంది దీనినే గంజి అంటారు..
దీనిలో బ్లాక్ సాల్ట్ కలుపుకొని తాగాలి.. ఈ విధంగా తాగినట్లయితే ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో రక్త కణాలు పడిపోయినప్పుడు ఈ గంజి తాగినట్లయితే తొందరగా రక్తకణాల పెరుగుదల అనేది జరుగుతుంది. అలాగే జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉన్న సమయంలో గంజిని వేడివేడిగా తాగినట్లయితే ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. గంజిలో ఐరన్, క్యాల్షియం కాపర్ పుష్కలంగా ఉంటాయి.. ఈ గంజి మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్ అందజేస్తుంది.
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.