Health tips do this if you want to cure from Diabetes
Diabetes : దేశంలో డయాబెటిస్ పేషెంట్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే మధుమేహం బారిన పడకుండా ఉండేందుకుగాను జాగ్రత్తలు వహించాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి మధుమేహం బారిన పడిన సంగతి ఆలస్యంగా తెలుస్తోంది. కాగా, దానిని ముందే లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే..ఒకసారి మధుమేహం బారిన పడినట్లయితే కంపల్సరీగా పలు నియమాలు, జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాధి బారిన పడితే వారిలో కంపల్సరీగా జీవనశైలిలో ఊహించని మార్పులు వస్తాయి.
కాబట్టి రాకమునుపే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. డయాబెటిస్ అనేది ప్రస్తుతం అతి పెద్ద సమస్యగా ఉండింది. డయాబెటిస్ వలన కాళ్లు బాగా వీక్ అయిపోతాయి. మూత్రపిండాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. స్కిన్ కూడా ప్రభావితమవుతుంది. ఈ క్రమంలో కంపల్సరీగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.డయాబెటిస్ రావడానికి మునుపు వచ్చే కొన్ని సంకేతాలను ఇప్పుడు గమనిద్దాం. తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుండటంతో పాటు గొంతు లేదా చంకల లోపల నలుపు ప్యాచెస్ ఏర్పడుతుంటాయి.
diabetes signs and symptoms
వాటి అర్థం బ్లడ్లో ఇన్సులిన్ పెరిగినట్లు. స్కిన్ పై మచ్చలు రావడంతో పాటు మొటిమలు కూడా ఏర్పడుతుంటాయి.అలా మచ్చలు ఏర్పడటం కూడా మధుమేహానికి ముందస్తు సంకేతాలు అని చెప్పొచ్చు. ఓ వ్యక్తి బ్లడ్లో షుగర్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు ఉన్నట్లయితే నరాలు దెబ్బతినే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే మన శరీరంలో ఏదో ఒక చోట గాయాలు అయినట్లయితే అవి మానకుండా అలానే ఉంటే కనుక అది డయాబెటిస్ ప్రాథమిక లక్షణంగా పరిగణించాలి. రక్త ప్రసరణలో సమస్యలు కూడా తలెత్తొచ్చు. ఇటువంటి సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించే తగు ట్రీట్ మెంట్ తీసుకోవాలి. లేదంటే డయాబెటిస్ లెవల్ పెరిగే చాన్సెస్ కూడా ఉంటాయి.
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.