
Diabetes Tips Use Dill To Solve Any Problems
Diabetes : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. అలాంటి వ్యాధులలో ముఖ్యంగా డయాబెటిస్ ఈ డయాబెటిస్ తో చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎన్నో రకాల మందులు వాడిన ఈ షుగర్ అనేది కంట్రోల్ లో ఉండదు. ఈ వ్యాధికి న్యాచురల్ గా మెంతులతో ఒక టిప్ ఈ టిప్ తో షుగర్ ని కంట్రోల్ లో ఉంచవచ్చు.
దీనికోసం రాత్రి పడుకునేటప్పుడు రెండు చెంచాల మెంతులను ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. మరసటి రోజు పరిగడుపున ఈ నీటిని తాగాలి. రెండో రకం డయాబెటిస్ అదుపులో ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మెంతులను నీటిలో ఉడకబెట్టి దాని నుండి కాషాయం తీసి ఈ కషాయాన్ని కూడా తాగొచ్చు..
Diabetes Tips Use Dill To Solve Any Problems
ఈ మెంతులను తీసుకోవడం ద్వారా కొన్ని రకాల ఆరోగ్యం ఉపయోగాలు కూడా ఉంటాయి. నిజానికి దీనిలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఇది అధిక బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మెంతులు తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే గ్యాస్, మలబద్ధకం, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. అలాగే తల్లికి పాల ఉత్పత్తి కూడా ఉంటుంది.
ఈ మధుమేహానికి షుగర్స్ లెవెల్ ను కంట్రోల్లో ఉంచడం ఎలా.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది పెరిగిన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా మెలు చేస్తుంది. నిజానికి ఈ మెంతులలో గెలకొక్త్మన్నన్ అనే మూలకం ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
Ys Jagan : ఇటీవల అసెంబ్లీ ఆవరణలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మనసులో…
Hey Balwanth Movie Review : టాలీవుడ్లో Tollywood ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిల్మ్స్ స్థాయి నుంచి వచ్చి,…
Sreemaalika Book : హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ…
Brother Wife : సాధారణంగా అన్న భార్యను తల్లిలా భావించి గౌరవించడం మన సంస్కృతి. అయితే పల్నాడు జిల్లా రొంపిచర్ల…
Vidadala Rajini : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాజీ మంత్రి విడదల రజిని పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా…
Vundavalli Arun Kumar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మేధావిగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ తీరుపై ఇప్పుడు…
Anchor Eshwar Sakshi ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ 'సాక్షి'లో సుదీర్ఘ కాలంగా సీనియర్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో ఈశ్వర్…
Jobs : రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న…
Vivo V70 Series 5G : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Vivo తన కొత్త V70 సిరీస్ 5Gను ఈరోజు…
Good News to Telangana Farmers : తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సన్న…
India Vs Pakistan : టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ మ్యాచ్లు ముగియడంతో సూపర్…
Good News to Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని వరుస కీలక నిర్ణయాలను అమలు…
This website uses cookies.