
Dry Fruits : ఈ డ్రైఫ్రూట్స్ తో మీ ఎముకలు దృఢంగా, ఉక్కులా మారుతాయి..!
Dry Fruits : మనం ఏ పని చేయాలన్నా మన కాళ్లు, చేతులు శరీర అవయాలు సరిగ్గా పనిచేస్తేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం.. మన ఎముకలు బలహీన పడితే మనం ఏ పని చేయలేము.. మన శరీరం బలహీన పడుతుంది. అంటే మన ఎముకలకి కాల్షియం చాలా అవసరం. క్యాల్షియం పుష్కలంగా ఉంటేనే మనం దృఢంగా ఉండగలం. ఎముకలకు కాల్షియం చాలా అవసరం. అంతే కాదు కండరాల ఎముకల దృఢత్వానికి క్యాల్షియం చాలా అవసరం. అంతే కాదు కండరాలు నరాల వ్యవస్థ సరిగ్గా పని చేయాలంటే క్యాల్షియం అవసరం చాలా ఉంటుంది అయితే ఏ ఏ పదార్థాల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఈ సమస్యకి ఉపశమనం కలిగించవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
అంజీర ఫ్రూట్ : ఈ అంజీర ఫ్రూట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ అంజిరాలో 100 గ్రాముల అంజిరాలో 55 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. దీనిని తినడం వలన రక్తం లేని సమస్య దూరమవుతుంది. కాలుష్యం లోపం కారణంగా ఇబ్బంది పడేవారు ఈ అంజీరా ని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు..
జీడిపప్పు : జీడిపప్పులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు దృఢత్వానికి సహాయపడుతుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు బరువు తగ్గడానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
నువ్వులు : నువ్వులు ఎముకలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ఐరన్ మెగ్నీషియం లాంటి ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మీ ప్రతిరోజు ఆహారంలో వీటిని చేర్చుకుంటే మీ ఎముకలు ఉక్కులా మారుతాయి.
క్యాల్షియం అనగానే ముందుగా పాలే గుర్తుకొస్తాయి.పాలు సులభంగా జీర్ణం అవ్వడమే కాకుండా శరీరం త్వరగా గ్రహిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కప్పు పాలు తీసుకుంటే 250 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఒక ఆరెంజ్ తీసుకుంటే 60 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి కూడా ఉండడం వల్ల క్యాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఒక కప్పు సోయా మిల్క్ లో 60 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. క్యాల్షియంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. ఒక కప్పు బాదం లో 457 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్లో ఇది టాప్ లిస్టులో ఉంటుంది.
ప్రోటీన్స్ కూడా తగినంతగా లభిస్తాయి. జ్ఞాపక శక్తిని పెంచే గుణం ఉంటుంది. గుండె జబ్బుల రిస్కులు తగ్గిస్తుంది. రోజులో ఒకసారి పెరుగు వేసుకున్న 400 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్న తగినంత కాల్షియం లభిస్తుంది. ఇక జున్నులో క్యాల్షియంతో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఒక కప్పు జున్ను తీసుకుంటే 950 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది.
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…
PM Surya Ghar Yojana : దేశంలో విద్యుత్ ఛార్జీలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయి.…
This website uses cookies.