Dry Grapes : ఎండు ద్రాక్ష ఉదయాన్నే తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే...!
Dry Grapes : ద్రాక్ష పండ్లను ఎండబెట్టి తయారు చేసే ఎండుద్రాక్ష అంటే చాలామందికి ఇష్టమే. వీటిని కూడా కిస్మిస్ లు అని పిలుస్తారు. వీటిని ఎక్కువగా స్వీట్లు తీపి వంటకాల తయారీలో అందరూ ఉపయోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్షలను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టి వాటిని ఉదయాన్నే తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయట. ప్రధానంగా పలు రకాల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది రక్తహీనతను నివారిస్తుంది..
విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండడం వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. 10 రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా అమ్మాయిలకు ఇంకా మంచిది. ఎందుకంటే మహిళల్లో అనేకమందికి రక్తహీనత సమస్య ఉంటుంది. అలాగే వారు రోజు ఎండు ద్రాక్ష తినడం అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇందులో ఇనుము, విటమిన్ బి, రాగి పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాల పుట్టుకను పెంచడానికి ఇవి దోహదపడతాయి. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా ఎండు ద్రాక్ష తినొచ్చు.
వీటిని కొంచెం తింటే చాలు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దానివల్ల తక్కువ తింటారు. పిల్లలకు రోజు ఉదయం టిఫిన్ సమయంలో వీటిని తినడం అలవాటు చేయాలి. ఇందులో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు గట్టి పడతాయి. ఎండుద్రాక్ష లోక నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నోటి దుర్వాసన తగ్గడానికి ఎండుద్రాక్షను నోట్లో వేసుకుని నములుతూ ఉంటే ఫలితం ఉంటుంది. చిగుళ్ళ సమస్యకు కూడా దీంతో చెక్ పెట్టొచ్చు..
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.