eating leftover rice causes food poisoning
Health Tips : మన ఇండ్లల్లో చాలా మంది రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు ఉదయం తింటూ ఉంటారు. అన్నం వేస్ట్ చేయడం ఇష్టం లేని వారు ఇలా చేస్తూ ఉంటారు. మరి కొందరు దాన్ని వేడి చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఇలా రాత్రి వండిన ఆహారాన్ని ఉదయం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇదే కాకుండా ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎప్పటికప్పుడు వేడి వేడి ఆహారాన్ని తినాలని వారు సూచిస్తున్నారు.ఇలా రాత్రి చేసిన వంటను పొద్దున వేడి చేసుకుని తినే బదులు ఎప్పటికప్పుడు వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలి.
ఎందుకంటే రాత్రి వండిన ఆహారం.. ఉదయం మన తీసుకునే సమయానికి దాదాపు 10 గంటలు గడిచిపోతుంది. ఈ సమయంలో ఆ ఫుడ్ లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇది వంటగది టెంపరేచర్ను బట్టి ఉంటుంది. ఇలా బ్యాక్టీరియా ఫామ్ అయిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే చాన్స్ ఉంది. వాస్తవానికి అన్నం వండిన మూడు నుంచి నాలుగు గంటల్లోపే దానిని తినేసెయ్యాలి. అవసరమైనప్పుడు మళ్లీ వండుకుని వేడిగా తినాలి. దీని వల్ల ఎలాంటి సమస్యలు రావు.
eating leftover rice causes food poisoning
చిన్న పిల్లల ఆహార విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. ఎందుకంటే వారు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఎక్కువగా పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీని వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హెల్త్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. బయటఫుడ్ తీసుకోవడం సైతం చాలా వరకు మానెయ్యటమే బెటర్. కూల్ డ్రింక్స్ కు సైతం దూరంగా ఉండాలి.
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
This website uses cookies.