
Stroke : ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయో తెలుసా...!!
Stroke : మన గుండే ఆరోగ్య విషయాని కొస్తే మాత్రం మనం ఏం తింటున్నామో మరియు ఏం తాగుతున్నాము అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అయితే కార్బోనేటెడ్ పానియాలు మరియు పండ్ల రసాలు తాగడం వలన మన శరీరంలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మీకు తెలుసా. అయితే రోజుకు నాలుగు కప్పుల కాపీని తాగినా కూడా స్ట్రోక్ కు దారితీస్తుంది అని ఒక అధ్యయనంలో తేలింది. అయితే ఈ పరిశోధనలో తేలిన ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటి అంటే. మనం సాధారణంగా నాలుగు కప్పుల వరకు కాఫీని తాగుతాం. అయితే ఇంతకంటే ఎక్కువ కాఫీని తాగితే స్ట్రోక్ ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి అని అంటున్నారు. అంతేకాక ప్రజలు శీతల పానీయాలు మరియు ఫ్రిడ్జ్ డ్రింక్స్ తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే విటిని తీసుకోవటం వలన ఆరోగ్యని కి ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాక మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో కూడా తెలుసుకుందాం…
మైక్ మాస్టర్ యూనివర్సిటీ కెనడా మరియు యూనివర్సిటీ ఆఫ్ గాల్వే కి సంబంధించినటువంటి బృందం కాఫీ లేక ఇతర శీతల పానీయాల పై కొన్ని పరిశోధనలు చేశారు. అయితే ఈ పరిశోధన ప్రకారం చూస్తే, కార్బోనేటెడ్ డ్రింక్ లేక పండ్ల రసాలు తరచుగా తాగడం వలన స్ట్రోక్ రిస్క్ అనేది 37 శాతం వరకు పెరుగుతుంది. అలాగే మరొక అధ్యయనం ప్రకారం చూస్తే, చక్కెరతో తయారు చేసినటువంటి కార్బోనేటెడ్ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను 22 శాతం వరకు పెంచుతాయి. అయితే ఈ పరిశోధన అనేది జనరల్ ఆఫ్ స్ట్రోక్ మరియు ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ స్ట్రోక్ లో ప్రచురించారు. అయితే ఈ ప్రాజెక్టులో 27 దేశాల నుండి 27 వేల మందిని తీసుకున్నారు. అయితే దీనిలో 13,500 మంది మొదటిసారిగా స్ట్రోక్ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఇటువంటి పరిస్థితులలో అధికంగా స్ట్రోక్ ప్రమాదాలను పెంచే ఈ పానీయాలలో ఏమి ఉన్నాయి అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయి అంటే : తరచుగా ఫ్రిడ్జ్ డ్రింక్స్ లేక కాఫీని తాగటం వలన స్ట్రోక్ ఎందుకు వస్తుంది అనే విషయంలో నిపునుల అభిప్రాయం చూసినట్లయితే, మన మెదడులో ఏదైనా భాగానికి రక్తం సరఫరా సరిగ్గా జరగకపోతే లేక మెదడు కణాలు అనేవి దెబ్బతిన్నప్పుడు స్ట్రోక్ అనేది వస్తుంది. అలాగే ఇలాంటి పరిస్థితులలో ఇస్కీమిక్ స్ట్రోక్ కూడా రావచ్చు. సాధారణంగా ఇది రక్తం గడ్డ కట్టడం వల్ల సంభవిస్తుంది. దీని వల్ల మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. అయితే ఫ్రిడ్జ్ డ్రింక్స్ లేక ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూస్ లో ఎక్కువ చక్కెర మరియు ఫ్రిజర్వేటివ్ అనేవి ఉంటాయి అని పరిశోధనలో తేలింది. అందుకే వీటిని ఎక్కువగా తాగటం వలన షుగర్ అనేది బాగా పెరుగుతుంది. దీని కారణం చేత స్ట్రోక్ ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. అంతేకాక ఉబకాయం లేక ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు మరియు వ్యక్తులలో స్ట్రోక్ ప్రమాదాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి.
Stroke : ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయో తెలుసా…!!
ఏ పానీయాలు తాగొచ్చు అంటే : కాఫీ మరియు టీ ని చాలామంది తాగకుండా ఉండలేము అని అంటారు. అయితే వీటి ఉపయోగాన్ని కచ్చితంగా తగ్గించవచ్చు. అయితే కాఫీ మరియు టీ కి బదులుగా గ్రీన్ టీ మరియు హెర్బల్ టీ తాగొచ్చు. ఎందుకు అంటే ఇది హానికరమైనవి కాదు కాబట్టి. అలాగే పాలకు బదులుగా బాదంపాలు మరియు సోయా పాలు, ఓట్స్ తో చేసిన ఫోర్టీఫైడ్ పాలను తాగొచ్చు…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.