Foot Pain : ప్రస్తుతం చాలామందికి పాదాల నొప్పి, మడమల నొప్పి వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ పాదాల నొప్పులు వస్తూ ఉంటాయి. వీటికి కారణాలు శరీరంలో పోషకాలు లేకపోవడం, ఒత్తిడి, కండరాలు గాయపడటం లాంటివి ఈ పాదాల నొప్పికి కారణం అవుతాయి. చాలామంది మహిళలు పాదాలనొప్పి అలాగే కండరాల వాపు అధికంగా ఉండడం వలన ఆర్థరైటిస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరంలో విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్ లాంటి పోషకాలు లోపం వలన ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు ఇంట్లో ఉండే కొన్ని హోమ్ రెమిడీస్ తో నివారించవచ్చు.
మనలో చాలామందికి నడుస్తున్నప్పుడు పాదాల నొప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాలి మనం దగ్గర వచ్చే నొప్పిని అస్సలు భరించలేం… అలాంటి ఇబ్బందిని కొన్ని సహజమైన పద్ధతులు శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.. మనం ధరించే చెప్పులు కానీ షూ కానీ లైట్ వెయిట్ గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు షూ వేసుకొని ఉండేవారికి పాదాలు కొన్నిసార్లు బొబ్బలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కారణం సులువుగా తగ్గించుకోవచ్చు. ఈ నొప్పులను ఆవాలు చక్కగా నివారిస్తుంది. పాదాల మంటను తగ్గిస్తుంది. ఒక గుప్పెడు ఆవాలను మెత్తగా పేస్ట్ చేసి ఒక అర బకేట్ గోరువెచ్చని నీటిలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ నీటిలో మీ పాదాలను ఒక 15 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత బయటకు తీసి ఒక పొడి టవల్తో తుడవండి.
ఇలా చేస్తే మీ పాదాలనొప్పి నిమిషాల్లో తగ్గిపోతుంది. ఒక చైర్ లో కూర్చుని కాళ్ళను బాగా చాపి పాదాలు నేలకు అధిపి ఉంచండి. అలా నిమిషం పాటు ఉండి మళ్లీ కాసేపు నార్మల్ పొజిషన్లో కూర్చోండి. అలా రోజుకి ఐదుసార్లు అంతకంటే ఎక్కువగా చేస్తూ ఉంటే మీ పాదాల నొప్పి కంట్రోల్ అవుతుంది. లవంగం లోని నువ్వుల నూనె మిక్స్ చేసి మీ పాదాలకు మసాజ్ చేయండి. పాదాల నొప్పిని తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఇలా రోజుల మూడు సార్లు చేస్తూ ఉండండి. ఫలితం నీకు తప్పకుండా తెలుస్తుంది. ఏదైనా ప్లాస్టిక్ కవర్లో కానీ కొంత ఐస్ ని తీసుకొని పాదాలపై మసాజ్ చేయండి. ఇలా చేస్తే పాదాల వాపు తగ్గిపోతుంది. అయితే ఈ ఐస్ మసాజ్ ను ఐదు నిమిషాలకు నుంచి ఎక్కువగా చేయకండి.
ఎందుకంటే ఐస్ ని నరాలను స్కిన్ ను డామేజ్ చేస్తుంది. పాదాలను ఐదు నిమిషాల పాటు చల్లనీటిలో టిప్ చేయండి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో డిప్ చేయండి. ఇలా చేయడం వల్ల పాదాల రక్తనాళాల్లో రక్తప్రసరణ జరిగి కండరాలు పాదాల నొప్పిని దూరం చేసుకోవచ్చు. ఈ చిట్కాలతో మీ పాదాల నొప్పులను ఈజీగా తగ్గించుకోవచ్చు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.