Kidney Stone : నొప్పి లేకుండా కిడ్నీలో రాళ్లు పోవాలా,ఈ కూరగాయ గింజలని ఇలా నానబెట్టి తినండి..?
Kidney Stone : ప్రతి ఒక్కరికి కూడా వేధిస్తున్న సమస్య అంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం. ఇది వయసుతో సంబంధం లేకుండా వస్తున్న సమస్య. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పి, మందులు వాడి విసుగు చెందారా…ఇక మీకు ఆ బాధ లేదు. కిడ్నీలో రాళ్లను కరిగించుటకు మనకి తేలిగ్గా అందుబాటులో మన ఇంట్లోనే ఉన్న ఒక దివ్య ఔషధం. కిడ్నీలో నిరాలను తేలిగ్గా కరిగించి వేస్తుంది. కూరగాయ గింజలని పాలలో నానబెట్టి తింటే చాలు. ఇక మీ కిడ్నీలోని రాళ్లు నొప్పి లేకుండా మటుమాయమై బయట పడతాయి. అయితే కిడ్నీలో రాళ్లు పేరుకుపోవడం అనే సమస్య.. వివిధ ఖనిజాలు,లవణాలతో కూడిన ఘన పదార్థాలు ఏర్పడటమే. ఈ కిడ్నీలో రాళ్లు చిరుధాన్యం సైజు నుంచి పెద్ద రాళ్ల వరకు పెరుగుతాయి. ఇవి కాల్షియం అక్సలైట్, యూరిక్ యాసిడ్ లేదా ఇతర సమ్మేళనాలతో కూడి ఉన్నాయి. అయితే, ఆయుర్వేదం ప్రకారం.. కిడ్నీలో స్టోన్స్ సమస్యకు దోసకాయ గింజలు అద్భుత ఔషధం అని చెబుతున్నారు నిపుణులు.
Kidney Stone : నొప్పి లేకుండా కిడ్నీలో రాళ్లు పోవాలా,ఈ కూరగాయ గింజలని ఇలా నానబెట్టి తినండి..?
చాలామందిని వేధిస్తున్న సమస్య కిడ్నీలో రాళ్లు ఏర్పడడం. నిజంగానే ఆందోళన కలిగించే విషయమే. చాలా తీవ్రమైన బాధను కలిగిస్తుంది. నీలో రాళ్లు ఉన్నవారు విపరీతమైన నొప్పిని అనుభవిస్తుంటారు. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్య తరచూ వేధిస్తూనే ఉంది. నీకు సరైన చికిత్స అంటే సర్జరీ తర్వాత కూడా కొందరిలో మళ్లీ రాళ్లు రావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఆయుర్వేదంలో దీనికి ఒక ఉపాయం ఉంది. పదే పదే కిడ్నీ టోన్స్ సమస్య బాధతో ఇబ్బంది పడే వారికి, ఈ నుండి ఉపశమనం పొందుటకు కొన్ని మార్గాలను నిపుణులు తెలియజేశారు..కిడ్నీలో రాళ్లు పేరుకుపోవడం అనే విషయం వివిధ ఖనిజాలు, లవణాలతో కూడిన ఘనపదార్థం ఏర్పడటమే. ఇవి చిన్న సైజు నుంచి తర్వాత పెద్ద రాళ్లదాక పెరుగుతాయి. ఇవి కాల్షియం ఆక్సలైట్, యూరిక్ యాసిడ్ లేదా ఇతర సమ్మేళనంతో కూడి ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం కిడ్నీ స్టోన్ సమస్య దోసకాయ గింజలు అద్భుతంగా పనిచేస్తున్నాయని నిపుణులు తెలిపారు.
ఇదుకోసం కోసం మార్కెట్లో దొరికే దోసకాయ గింజలను తీసుకుని వచ్చి పాలలో కలుపుకొని తాగాలి. 200 గ్రాముల పాలు మరిగించి చల్లబరుచుకోవాలి, దీనికి 50 గ్రాముల దోసకాయ గింజల పొడిని అందులో వేసి కలుపుకోవాలి. ఇందుకోసం ముందుగానే దోసకాయ గింజల్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. మీకు షుగర్ వ్యాధి లేకపోతే మీరు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నీలో రాళ్లు ఉన్నవారు కనీసం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగాలి. నీలో రాళ్లు రాకుండా కాపాడుతుంది. కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేస్తుంది. లో రాళ్లు ఏర్పడే సమస్య ఎప్పటికీ రాదు. ఈ చిట్కా చాలా తేలిగ్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే,మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు.దోస కాయ గింజలను ఇంటిలో కూరగాయల నుంచి తీసుకోవాలా, మార్కెట్లో ఎండిన దోసకాయ గింజలను తీసుకోవాలని డౌట్ ఉండవచ్చు. మార్కెట్లో ఎండిన దోసకాయ గింజలను తెచ్చుకొని, దాన్ని పొడిగా చేసుకుని పాలలో కలుపుకొని తాగాలి. తల కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గిపోతుంది. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. నొప్పి ఉండకుండా తేలిగ్గా ఈ సమస్యను నివారించుకోవచ్చు. దోసకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు పచ్చి గింజలను కూడా ఎండబెట్టి వాటిని కూడా మిక్సీలో వేసి పొడి చేసుకొని వేసుకొని తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
This website uses cookies.