
Guava : క్యాన్సర్ ను తగ్గించే ఫ్రూట్స్ ఏంటో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Guava : జామ పండ్లను అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు.కరోనా వచ్చినప్పటినుండి జనాలు ఫ్రూట్స్ మీద పడిపోయారు. హెల్త్ డైట్ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆరోగ్యమైన ఫుడ్ తింటున్నారు. ప్రస్తుత కాలంలో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని కాలాలలో అన్ని పండ్లు దొరుకుతున్నాయి. ముఖ్యంగా జామపండు అన్ని కాలాలలో దొరుకుతుంది. ఈ జామ పండ్లను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మన సొంతం చేసుకోవచ్చు. ధర విషయంలో కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. అందుచేతనే ఈ జామ పండు ఎక్కువగా తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ జామ పండ్లు లో పుష్కలంగా లభించే విటమిన్ సి, పొటాషియం ఫైబర్ వంటి పోషకాలు చాలా మేలు చేస్తాయి.
ఇక పరిగడుపున జామపండు తింటే రెట్టింపు లాభాలు కూడా ఉంటాయట. అయితే ఇప్పుడు ఆ లాభాలను ఒక్కసారి తెలుసుకుందాం.. జామ పండ్లు ఉండే విటమిన్ సి వలన రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. తరచూ జలుబుతో బాధపడేవారు వారు వీటిని తినొచ్చు. జామ పండులో పుష్కలంగా ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడంలో కూడా ఇది కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా తక్కువ క్యాలరీలతో అవసరమైన విటమిన్లు కూడా అందుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని తినొచ్చు. జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది జీవక్రియ రేటును పెంపొందించడానికి మరియు విరోచనాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
జామ పండును ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. బీపీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. జామకాయలో ఉండే పోషకాలు యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా ఉపయోగపడతాయి. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని దరిచేరనివ్వదు. షుగర్ పేషెంట్లకు జామపండు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. జామ లో పుష్కలంగా ఉండే ఫైబర్ వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. జామ పండులో ఉండే విటమిన్లు కంటి చూపులు మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. కాంతి చూపు క్షీణతను నివారించడానికి కూడా కంటి లోపల ఉండే శుక్లాన్ని మెరుగుపరచడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది.
Donald Trump : అమెరికా United States of America అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఆర్థిక విధానాలకు ఆ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు…
Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
Husband Wife : ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు…
This website uses cookies.