Health Tip : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఎన్నో మార్పుల వలన చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రలేమి అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కొంతమందికి రాత్రి సమయంలో నిద్ర రాదు.. ఈ నిద్రలేమి కారణంగా ఇంకెన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉన్నది.. తినే ఆహారం ద్వారా కూడా నిద్ర లేని సమస్య తగ్గించుకోవచ్చు.. దాని వలన నిద్రలేమితో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పలవాట్లు మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
అన్ని రకాల ఆహారం తీసుకున్న తీసుకోకపోయిన తప్పనిసరిగా ద్రాక్ష రసం తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఎందుకనగా నిద్రపోవాదానికి సహాయపడే మెలట్నిస్ అనే హార్మెన్ ద్రాక్షాలో పుష్కలంగా ఉంటుంది. దీని మూలంగా నిద్రపోవడానికి అరగంట ముందు ద్రాక్షారసం తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య నిపుణులే కాక కొన్ని పరిశోధనలు కూడా దీన్ని ధ్రువీకరించారు.. ద్రాక్ష రసం తాగితే ప్రశాంతమైన నిద్ర తప్పనిసరిగా వస్తుందని కొందరు అధ్యయనంలో పేర్కొనడం జరిగింది. కొంతమందికి నిద్ర వెంటనే వస్తుంది. అలాగే పాలకూరను కూడా నిత్యం తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.. ఇదేకాక మజ్జిగ, చెర్రీ పండ్లు ఇలాంటివి తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటే ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
ఈ సమస్య నుంచి ఉపశమనం కలగడానికి నిత్యం రాత్రి సమయంలో ఒక గ్లాసు ద్రాక్ష రసం తాగి పడుకోవడం వలన నిద్ర ముంచుకొస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే సాయంత్రం డిన్నర్ ను పడుకోవడానికి రెండు మూడు గంటలు ముందే తినేస్తే ఈ నిద్రలేమి సమస్య అధిగమించవచ్చు.. అదేవిధంగా నైట్ డిన్నర్ లో రైస్ తీసుకోకుండా ఫ్రూట్స్ తీసుకున్న కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు..
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.