Categories: ExclusiveHealthNews

Health Tips : మాంసం ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.. లేదంటే ప్రమాదం తప్పదు..!!

Advertisement
Advertisement

Health Tips : చాలామంది మాంసాహారం అంటే ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. దాని పేరు చెప్తే ఆకలి పుడుతుంది. అంత ఇష్టంగా తింటూ ఉంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావలసిన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో పోషకాలు అందడానికి మాంసాహారం మంచి ఎంపిక.. అలాగే మనలో కొంతమంది మాంసాహారం అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. అయితే ఏదైనా పరిమితంగా తింటేనే ఆరోగ్యనాకి మంచిది. మితిమీరి తీసుకుంటే ఎంత మంచిదేనా అది విషయంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చికెన్, మటన్ లాంటివి కూడా పరిమితంగానే తినాలని పోషకాహారాన్ని నిపుణులు తెలుపుతున్నారు.

Advertisement

Health Tips People who eat a lot of meat should know these things

ప్రధానంగా రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే దానివలన కలిగే మంచి కన్నా చెడు ఎక్కువగా పెరుగుతుందని వారు తెలిపారు.మాంసం ఎక్కువగా వాడితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రెడ్ మీట్ ఎక్కువగా వాడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం.. గుండె ఆరోగ్యం ఎముకలు: సాధారణంగా మాంసాహారం ఎముకల ఆరోగ్యాన్ని ఉపయోగపడుతుంది. ఎముకల పనితీరు సక్రమంగా ఉండాలంటే రెడ్ మీట్ తీసుకోవాలి. అలాగే మటన్ అధికంగా తింటే బోన్స్ పై సైడ్ ఎఫెక్ట్స్ కూడా పడుతుంది. ఎందుకంటే దీన్లో చెడు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తంలో కొవ్వు శాతాన్ని

Advertisement

పెంచడంతోపాటు గుండె నాళాలను దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.దాని ఫలితంగా గుండె జబ్బులను బారిన పడే అవకాశం ఉందని అదే సమయంలో ఈ ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.క్యాల్షియం లెవెల్స్: ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే జంతువుల నుండి వచ్చే హై ప్రోటీన్ కారణంగా ఎముకలు కాల్షియంను కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే మాంసాహారం తీసుకునే సాయి అధికమైతే ఎముకలు ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. అలాగే రెడ్ మీట్లో పాస్పరస్ ,క్యాల్షియం నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఇది ఎముకల్లోని కాల్షియం కోల్పోయే స్థితిని అధికమయ్యేలా చేస్తుంది.

దీని ఫలితంగా మినరల్ రహితంగా ఎముక మారిపోతూ ఉంటుంది. రక్తం ఆమ్లత్వం: రెడ్ మీట్ అధికంగా తినే వారిరక్తంలో ఆమ్లత్వం అధికమవుతుంది. దీని వలన కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించలేదు. అలాగే ఎసిడిక్ బ్లడ్ కారణంగా ఎముకలపై ద్రవ ప్రభావం పడి అవి బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. రక్తంలో ఆమ్లత్వం పెరిగితే ఇది ఎముకల నుండి కాల్షియం తొలగిపోవడానికి దోహదపడుతుంది.. మాంసానికి బదులుగా: మాంసాహారానికి బదులుగా కొన్ని రూపాల్లో ప్రోటీన్ ని తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. పాల లాంటి డైరీ పదార్థాలు చికెన్ ,ప్రోటీన్ చేపలు డైట్ లో చేర్చుకోవాలి. వీటితోపాటు కూరగాయలు పండ్లు త్రుణదాన్యాలతో పాటు బ్యాలెన్స్ డైట్ లను తీసుకోవాలి.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

25 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.