Health Tips : మనకు తెలియదు గానీ.. ఈ భూమ్మీద ఎన్నో రకాల చెట్లు మన రోగాలను నయం చేసేందుకు ఉపయోగపడుతాయి. కాకపోతే ఆ విషయం మనకు తెలియదు. ఆయుర్వేదంలో ఇలాంటి చెట్ల గురించి చాలా కూలంకుసంగా వివరించారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఫలం గురించే మనం చెప్పుకోబోతున్నాం. అదే తొగరు ఫలం. ఇది పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ పెరగదు. అయితే ఇది అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన పండు అని తెలుస్తోంది. ఇది 100 కు పైగా రోగాలను తగ్గిస్తుందంట.
దీన్ని తింటే మన బాడీలో ఈజీగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంట. ఇందులో యాంటీ-ఒబేసిటీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి మన శరీరంలోని చెడు కొవ్వును ఈజీగా తగ్గిస్తాయి. దీంతో పాటే బ్లడ్ లోని షుగర్ లెవల్స్ను కంట్రోల్ చేస్తాయి. ఈ పండులో బీటా-గ్లూకాన్స్ అలాగే కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మహిళలకు అద్భుతంగా పని చేస్తాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నుంచి ఇవి రక్షిస్తాయి. దీన్ని నోని ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండు చెట్టు ఎలాంటి రకమైన నేలలో అయినా త్వరగానే పెరుగుతుంది.
ఇవి తీపిగా ఉండవు. కొంచెం వగరుగా ఉంటాయి. అయినా సరే తింటే మాత్రం కీళ్ల నొప్పులను చిటికెలో తగ్గిస్తుంది. ఈ పండులో 150 కి పైగా పోషకాలు ఉండటం విశేషం. అయితే దీన్ని ఎవరు పడితే వారు తీసుకోవద్దు. కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్న వారు అయితే అస్సలు తీసుకోవద్దు. అంతే కాకుండా హై బీపీ ఉన్న వారు కూడా తీసుకోవద్దు. అలాగే చిన్న పిల్లల తల్లులు కూడా దీనికి దూరంగా ఉండాలి. కాబట్టి దీన్ని డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మంచిది. వృద్ధులు ఈ పండును తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.