Categories: HealthNewsTrending

Diet Food : ఈ పండ్లను రాత్రి సమయంలో తింటున్నారా..? అయితే జాగ్రత్త.. ఈ ప్రమాదం తప్పదట..!

Advertisement
Advertisement

Diet Food : ప్రస్తుతం చాలామంది కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. అలా అనారోగ్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో అన్నం మానేసి పండ్లను తింటున్నారు.. అయితే పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే.. కానీ రాత్రి సమయంలో ఈ పండ్లను తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనివలన కొన్ని రకాల సమస్యలు ఎదురుకోవలసి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పగటిపూట పండ్లు తినడం చాలా మంచిది. పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలని ఈ పండ్ల ద్వారా లభిస్తాయి. అందుకే అవి ఎన్నో వ్యాధుల నుండి రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ తమ రోజువారి ఆహారంలో పండ్లను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ఉపయోగకరంగానే ఉంటుంది.

Advertisement

ఇది ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అయితే పగలు లేదా రాత్రి పండ్లు తినడం వలన ఉపయోగకరమో తెలుసా..? పండ్లు రాత్రి సమయంలో తినాలా.. పగటిపూట తినాలా.. అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.. కొన్ని పండ్లలో ప్రక్టోజ్ అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే వీటిని ఉదయం పూట తినడం మంచిది. రాత్రిపూట విశ్రాంతి తీసుకున్న తర్వాత శరీరానికి ఉదయం మేల్కొన్నప్పుడు చాలా శక్తి కావాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రక్టోజ్ ఉన్న వస్తువులను వెంటనే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లను తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. అందువలన పండ్లతో రోజు ప్రారంభించడం మంచిది కాదని తెలుపుతున్నారు.. పడుకునే ముందు కొన్ని ఆహారాలు తినడం వల్ల జీర్ణక్రియ పై ప్రభావం పడుతుంది. ఇది నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది.

Advertisement

కావున ప్రాసెస్ చేసిన షుగర్ ఉన్న ఆహారాన్ని రాత్రి సమయంలో తీసుకోవడం మానుకోవాలి. కావున పండ్లు కూడా పగటిపూట మాత్రమే తీసుకోవాలి. అయితే అల్పాహారంలో పండ్లను చేర్చుకోవడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియలో ఎటువంటి ఆటుపోట్లు ఉండవు. రాత్రి సమయంలో పండ్లు తీసుకోకుండా ఉంటేనే మంచిదాన్ని నిపుణుల అభిప్రాయం నిజానికి సాయంత్రం తర్వాత శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఇటువంటి సమయంలో పండ్లు వాటిలో ఉండే పోషకాలు సరిగా జీర్ణం అవ్వవు. రాత్రి పడుకునే ముందు పండ్లు తింటే మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మీ నిద్రని ప్రభావితం చేస్తాయి. పండ్లు తిన్న తర్వాత కనీసం ఒకటి రెండు గంటల వరకు ఏదైనా తినకుండా శరీరాన్ని రక్షించుకోవాలి. దాని వలన శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించుకుంటుంది.

Advertisement

Recent Posts

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

51 minutes ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

2 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

3 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

4 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

5 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

6 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

7 hours ago

Ibomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్

Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…

7 hours ago