Categories: HealthNewsTrending

Diet Food : ఈ పండ్లను రాత్రి సమయంలో తింటున్నారా..? అయితే జాగ్రత్త.. ఈ ప్రమాదం తప్పదట..!

Diet Food : ప్రస్తుతం చాలామంది కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. అలా అనారోగ్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో అన్నం మానేసి పండ్లను తింటున్నారు.. అయితే పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే.. కానీ రాత్రి సమయంలో ఈ పండ్లను తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనివలన కొన్ని రకాల సమస్యలు ఎదురుకోవలసి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పగటిపూట పండ్లు తినడం చాలా మంచిది. పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలని ఈ పండ్ల ద్వారా లభిస్తాయి. అందుకే అవి ఎన్నో వ్యాధుల నుండి రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ తమ రోజువారి ఆహారంలో పండ్లను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ఉపయోగకరంగానే ఉంటుంది.

ఇది ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అయితే పగలు లేదా రాత్రి పండ్లు తినడం వలన ఉపయోగకరమో తెలుసా..? పండ్లు రాత్రి సమయంలో తినాలా.. పగటిపూట తినాలా.. అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.. కొన్ని పండ్లలో ప్రక్టోజ్ అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే వీటిని ఉదయం పూట తినడం మంచిది. రాత్రిపూట విశ్రాంతి తీసుకున్న తర్వాత శరీరానికి ఉదయం మేల్కొన్నప్పుడు చాలా శక్తి కావాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రక్టోజ్ ఉన్న వస్తువులను వెంటనే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లను తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. అందువలన పండ్లతో రోజు ప్రారంభించడం మంచిది కాదని తెలుపుతున్నారు.. పడుకునే ముందు కొన్ని ఆహారాలు తినడం వల్ల జీర్ణక్రియ పై ప్రభావం పడుతుంది. ఇది నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది.

కావున ప్రాసెస్ చేసిన షుగర్ ఉన్న ఆహారాన్ని రాత్రి సమయంలో తీసుకోవడం మానుకోవాలి. కావున పండ్లు కూడా పగటిపూట మాత్రమే తీసుకోవాలి. అయితే అల్పాహారంలో పండ్లను చేర్చుకోవడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియలో ఎటువంటి ఆటుపోట్లు ఉండవు. రాత్రి సమయంలో పండ్లు తీసుకోకుండా ఉంటేనే మంచిదాన్ని నిపుణుల అభిప్రాయం నిజానికి సాయంత్రం తర్వాత శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఇటువంటి సమయంలో పండ్లు వాటిలో ఉండే పోషకాలు సరిగా జీర్ణం అవ్వవు. రాత్రి పడుకునే ముందు పండ్లు తింటే మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మీ నిద్రని ప్రభావితం చేస్తాయి. పండ్లు తిన్న తర్వాత కనీసం ఒకటి రెండు గంటల వరకు ఏదైనా తినకుండా శరీరాన్ని రక్షించుకోవాలి. దాని వలన శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించుకుంటుంది.

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

59 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

9 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

12 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

14 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

15 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago