Mangoes : మామిడి పండ్లను నీళ్లలో కడిగి తినకపోతే ఇంత ప్రమాదమా..?
Mangoes : వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండు మామిడి. ఇది వేసవి కాలంలో దొరికే మంచి పోషకాలు ఉన్న పండు. అందుకే మామిడిని చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ తింటుంటారు. కాగా మామిడి పండ్లను ఇంత మండే వేసవిలో తినేందుకు కూడా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. అయితే మామిడి పండ్లను తినేముందు కొంతమంది నేరుగానే తినేస్తుంటారు. ఇలా తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే మామిడి పండ్లపై ఎన్నో మలినాలు కూడా ఉంటాయి.
ఈ మధ్య మామిడి పండ్లు ఎక్కువ రోజులు నిలువ ఉంచేందుకు కొన్ని రసాయనాలను కూడా వాటిపై అప్లై చేస్తున్నారు. ఇవి శరీరానికి చాలా ప్రమాదకరం. ఇవి శ్వాస సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, జీర్ణ సంబంధిత సమస్యలను తీసుకొస్తున్నాయి. అందుకే మామిడి పండ్లను తినే ముందు అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే మామిడి పండ్లపై ఉండే రసాయనాలు తొలగిపోతాయి. దాంతో పాటు వాటిపై ఉండే రకరకాల వైరస్ లు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వేసవికాలంలో బాడీని చల్లగా ఉంచుకుంటేనే చాలా బెటర్.
Mangoes : మామిడి పండ్లను నీళ్లలో కడిగి తినకపోతే ఇంత ప్రమాదమా..?
కాబట్టి మామిడికాయలను నీటిలో నానబెట్టుకుని తింటే బాడీ చల్లగా ఉంటుంది. దాంతో పాటు మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది బాడీకి చాలా ప్రమాదకరం. మామిడి కాయలను నేరుగా తింటే పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం లాంటివి బాడీ గ్రహించకుండా అడ్డుకుంటుంది. అయితే మామిడి కాయలను తినే ముందు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ తొక్కలోని ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. వీటితో పాటు తొక్కలో ఉండే హానికరమైన పదార్థాలు కూడా తొలగిపోతాయి.
ఇలా ఎన్నో రకాల అనారోగ్యకరమైన వాటిని మామిడి పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే తొలగిపోతాయి. కాబట్టి మామిడి పండ్లను తినే సమయంలో నీటిలో నానబెట్టుకుని తింటే చాలా మంచిదని అంటున్నారు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.