Paneer Side Effects : రాత్రిపూట పన్నీర్ తింటే ఏమవుతుందో తెలిస్తే.. అస్సలు తినరు..!
Paneer Side Effects : మన భారతీయ వంటకాల్లో పన్నీర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పన్నీరు ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ పన్నీర్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ నాన్ వెజ్ తినే వారికి చికెన్ ఎలాగ వెజిటేరియన్ కి ఈ పన్నీర్ ఆలాగా. దీనిని గ్రేవీ గా సలాడ్లలో పిజ్జా ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వీటి వాడకం గురించి ఒక పెద్ద లిస్టే ఉంది. అయితే పన్నీర్ తీసుకుంటే అంతే చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. అయితే ఈ పన్నీర్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే డైరీ ప్రొడక్ట్స్ అంటే ఎలర్జీ ఉన్నవారు మాత్రం ఈ పన్నీర్ ను చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. పన్నీర్ ఇది శరీరానికి ప్రోటీన్లు పుష్కలంగా అందిస్తుంది. పన్నీరు తింటుంటే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాత్రిపూట పన్నీరు తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. రాత్రిపూట పన్నీర్ తింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది. కొంతమంది కడుపు ఉబ్బరం సమస్యతో కూడా బాధపడవచ్చు.
రాత్రి సమయంలో పన్నీరు తింటే రక్తపోటును కలిగిస్తుంది. ఫలితంగా గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది. పన్నీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇది పాల ఉత్పత్తి అయినందున మొటిమలను ప్రేరేపిస్తుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య కూడా వస్తుంది. కాబట్టి రాత్రి పూట పన్నీరు తీసుకోకుండా ఉంటేనే మంచిది. అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఊబకాయంతో బాధపడేవారు, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు, అలర్జీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు పన్నీర్ని ఎక్కువగా తీసుకోవద్దు. మితంగా మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకున్నట్లయితే ఈ సమస్యలు తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.