People with kidney stones should not make these six mistakes even by mistake
Kidney Stones : ఈ కాలంలో కిడ్నీలో స్టోన్స్ రావడం చాలా సర్వసాధారణ అయిపోయింది. ఒకప్పుడు కొందరికి మాత్రమే ఈ సమస్య వచ్చేది. ఆరోగ్యకరమైన తిండి తింటూ ఎటువంటి జబ్బులు లేకుండా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు చూస్తే కష్టం అనే మాటే మర్చిపోయారు. తాగడానికి సరైన నీరు లేదు.. ఉన్న అవి కూడా కలుషితం వీటన్నిటి కారణంగా ఈ హడావిడి జీవితంలో డబ్బులు కూడా ఎక్కువైపోయాయి. మరి అలాంటి బాధ ఎందుకు వస్తుందో తెలుసా.. మనం చేసే కొన్ని తప్పుల వలన మరి ఆ తప్పులు ఏంటో ఈరోజు ఈ తెలుసుకుందాం.. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఉన్నారంటే వాళ్ళ కోసమే చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. మొదటి ఎంతబాధ ఉన్నా సరే నొప్పి ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి చాలామంది దిఇష్టపడరు.. ఎందుకంటే ఆ నొప్పి కొంచెం సేపు వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు ఏదో ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటారు.
దాంతో ఆ నొప్పి అక్కడికి కాస్త రిలీఫ్ ని ఇస్తుంది. కాబట్టి ఎందుకు అని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఆ నొప్పి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఇలాంటివి చేయవద్దు. రెండవ తప్పు ఒకవేళ మనం ఈ సమస్య వచ్చినప్పుడు గా ఇలాంటివన్నీ కూడా సౌండ్ పరీక్షలో మనకు తెలుస్తుంది. చాలామంది ఇది చెయ్యకుండా మందులు రాయించేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు.ఒకసారి క్రియేటింగ్ కూడా పెరగవచ్చు. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ అని తెలిసిన వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మూడవ తప్పు: సరియైన ఆహారం తీసుకోకపోవడం సరిగా నీళ్లను కాకపోవడం శరీరంలో నీళ్ల కొరకు ఉండడం వల్ల ఈ రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
People with kidney stones should not make these six mistakes even by mistake
నాలుగు తప్పు: గురించి చెప్పుకుంటే ఇంటి చిట్కాలు మనలో చాలామంది డాక్టర్ గారి సలహా తీసుకోకుండా ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పారు మంచిది కాదని చెప్పట్లేదు కానీ కొన్ని ఆయుర్వేదాలలో చెప్పినట్టుగా కొన్ని మొక్కలు ఔషధంగా పనిచేస్తాయి. ఉదాహరణకి కచ్చితంగా రాళ్ళను కరిగించడానికి నొప్పి నివారణకి ఉపయోగపడుతుంది. కానీ ఎంతమందికి దీని గురించి తెలుసు. ఇలాంటివి పక్కన పెట్టి ఎవరు ఏది చెప్తే అది వాడేస్తూ ఉంటాం. ఫలితంగా ఆ కిడ్నీలో రాళ్లు పెద్దవి అయిపోతాయి. ఐదవ ఐదవ తప్పు.. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న రోగులు కూడా హోమియోపతి ద్వారా సమస్యను తగ్గించుకున్నారు. కాబట్టి ఏ వైద్యమైనా గొప్పదే కానీ ఏదైనా డాక్టర్ గారి సలహా తీసుకుని చేయడం చాలా చాలా ముఖ్యం.
ఇక ఆరవ తప్పు: వేరే ఊరు వెళ్ళినప్పుడు హఠాత్తుగా నొప్పి వస్తే వెళ్లి దగ్గర్లో ఉన్న డాక్టర్కు చూపిస్తారు. నిజానికి ఆ డాక్టర్ కి మీ మెడికల్ హిస్టరీ తెలియదు. మందు ఏం వాడుతున్నారో తెలియదు. ట్రీట్మెంట్ తెలియదు చాలా చాలా ముఖ్యం. చాలామంది ఇప్పటికీ నాటువైద్యం అని మంత్రాలని చేయించుకుంటూ ఉంటారు. నిజానికి మంత్రాలకు చింతకాయలు నిజానికి మంత్రానికి చిట్కాలు రాలవు. ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. నిజానికి అవి కూడా పనిచేయవు కాబట్టి కిడ్నీలో రాళ్లు వచ్చాయని అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ గారికి చూపించి వైద్యం చేయించడం ఒక్కటే మార్గం ఎక్కువగా నీళ్లు తాగడం తరచూ మూత్రం పోయడం లేచి నడవడం ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ని వాడకపోవడం, ఆకుకూరలు ఎక్కువగా తినడం, శ్వాస తీసుకుని వదిలే వ్యాయామం చేయడం, వంటివి చేస్తే ఈ కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.