Fruits : పండ్లు ఎప్పుడు తినాలి.. ఆహారానికి ముందా తర్వాత ఈ విషయాన్ని మేము మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాం. చాలామంది పరగడుపున అంటే నిద్ర లేచాక టిఫిన్ లేదా భోజనం ఏదో ఒకటి తినకుండా పండ్లను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. అలా తీసుకోకూడదు.. చాలా కాలంగా మన పెద్దవాళ్ళు చెబుతూనే వస్తున్నారు. కడుపులో ఏది పడకుండా పండ్ల ముక్కలు ఆరగిస్తే పొట్టలో ప్రమాదకరమైన రసాయనాలకు అది దారితీస్తుందని.. ఇటీవలే వైద్య అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని తెలిపాయి.. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఏదైనా పండ్లు తీసుకుంటే అదే ప్రమాదకరమని పెద్దలు కూడా పిల్లలను అరిచేవారు.
కానీ ఇప్పుడు పొట్టలో ఏమీ లేకుండా ఆహారంగా పండ్లు తీసుకుంటేనే మంచితనం కూడా అంటున్నారు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే పండ్లు తినడం మంచిదని కొందరు వైద్య నిపుణులు సూచన.. ఆహారంతో కడుపు నింపేసిన తర్వాత కంటే ఖాళీ కడుపుతో తినడం వలన ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. శరీరంలో నుంచి మలినాలు తొలగించే కార్యక్రమంలో పండ్లు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఉదాహరణకు ఏదైనా ఆహారాన్ని తీసుకొని తర్వాత పండు తిన్నారు అని అనుకుందాం.. చిన్న పండు నేరుగా కడుపులోకి అక్కడ నుంచి పేగుల్లోకి వెళుతుంది. కానీ పండు తినడానికి ముందు తీసుకున్న ఆహారం పండును పేగుల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. ఇక జీర్ణ రసాయన విడుదలతో ఆహారం పండు అన్నీ కలిసి ఆసిడ్స్గా అది గ్యాస్ గా ఫామ్ అవుతుంది.
పండ్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవడం వలన కేసాల రంగు వెలసిపోదు.. జుట్టు రాలడం తగ్గుతుంది. కళ్ళ చుట్టూ నల్లటి చారికలు ఒత్తిడి ఉండదని వైద్యులు అంటున్నారు.. అయితే ఈ అధ్యయనాలు సంపూర్ణ ఆరోగ్యవంతులకు అనారోగ్యవంతులకు మధ్య తేడాను చెప్పడం లేదు.. పైగా మాత్రలు వేసుకున్న తర్వాత పండ్లను తీసుకుంటే ఆ మాత్రను ప్రభావం బాగా తగ్గిపోతుందని కూడా వైద్యులు చెబుతున్నారు. మాత్రలను మంచినీళ్లతో తప్ప మజ్జిగతో కానీ పళ్ళ రసాలతో కానీ తీసుకుంటే నిష్ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్న మాటలను కూడా పాటించు కొని జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది…
Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ…
Teeth : ప్రతి ఒక్కరికి కూడా తెల్లని మరియు శుభ్రమైన దంతాలు అనేవి చాలా మంచిది. కానీ ఎన్నోసార్లు మన…
Zodiac Signs : అట్లతద్ది ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను పెళ్లి కాని వారు మంచి భర్త…
Konda Surekha : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గం చెందిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్…
Farmers : మన దేశంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా…
Ap Govt New Pensions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లబ్ధి…
HYDRA : GHMC పరిధిలోని పబ్లిక్ ఆస్తులు మరియు విపత్తు నిర్వహణను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైడ్రా (హైదరాబాద్…
vijayasai reddy : ఏపీలో వైసీపీ దారుణమైన ఓటమి చవి చూశాక జగన్ సరికొత్త ఎత్తులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.…
This website uses cookies.