Categories: HealthNews

Salt In Healthy Foods : మీరు ప్రతిరోజు చేసే తప్పు… మీరు వీటితో ఉప్పును కలిపి తీసుకుంటున్నారా… అయితే, డేంజర్ లో పడ్డట్లే…?

Advertisement
Advertisement

Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం. ఉప్పుని కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అది శరీరానికి హాని చేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పెరుగులో ఉప్పు కలిపి తినడాన్ని చాలామంది సాధారణంగా చేస్తూ ఉండే పని. మరి ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిదేనా అన్న విషయంపై మనం తెలుసుకుందాం…

Advertisement

Salt In Healthy Foods : మీరు ప్రతిరోజు చేసే తప్పు… మీరు వీటితో ఉప్పును కలిపి తీసుకుంటున్నారా… అయితే, డేంజర్ లో పడ్డట్లే…?

Salt In Healthy Foods ఉప్పుని ఈ పదార్థాలతో వినియోగిస్తే నష్టమే

సాధారణంగా పెరుగులో ఉప్పుని ఉపయోగిస్తుంటాం.ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెరుగుపరిచే బ్యాక్టీరియాను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దీనిలో ఉప్పు కలిపినప్పుడు, ఆరోగ్యానికి మెరుగుపరిచే బ్యాక్టీరియా ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు, ఉప్పు వల్ల శరీరంలో సోడియం హై బీపీ, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పాలు,పెరుగు,మజ్జిగ వంటి ఉత్పత్తుల్లో ఉప్పు కలపడం వల్ల శరీరం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇలా చేస్తే జుట్టు అధికంగా రాలడం, తెల్ల జుట్టు ఏర్పడడం, చర్మ సమస్యలు కలగడం వంటి దుష్పరిణామాలు వస్తాయి. కొంతకాలం పాటు ఇలా తినడం శరీరంలో విషతుల్య రసాయనాలుగా మారే ప్రమాదం కూడా ఉంది.
ఎంతమంది పండ్ల రుచిని పెంచేందుకు, దాన్ని తీపికి వ్యతిరేకంగా సమతుల్యం చేసేందుకు ఉప్పును ఉపయోగిస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఫలాలలో సహజంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు ఉప్పుతో కలిసినప్పుడు దెబ్బతింటాయి. ఈ ప్రభావము శరీరానికి అవసరమైన పోషకాలను తగ్గిస్తుంది. ఎక్కువ ఇలా తింటే డిహైడ్రేషన్, శరీర వాపు, సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే.

Advertisement

ఫ్రూట్ సలాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో అధిక ఉప్పు కలిపితే మాత్రం శరీరంలో సోడియం స్థాయిని పెంచే రక్తపోటు లాంటి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో నీరు నిల్వ కావడం, వేళ్ళ వాపు, గుండెపై ఒత్తిడి వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అలాగే జ్యూస్లలో కూడా ఉప్పు కలిపితే అది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు టమాటో జ్యూస్ లో వెజిటేబుల్ డ్రింక్స్ ఉప్పు కలిపినప్పుడు, జిర్ణ వ్యవస్థ బలహీనంగా మారి, గ్యాస్, అసిడిటి వంటి ఇబ్బందులు కలగవచ్చు. అలాగే మలబద్ధక సమస్యలు కూడా ఉప్పు మోతాదు అధికంగా తీసుకున్నప్పుడు ఎదురవుతాయి.
ఉప్పు శరీరానికి అవసరమైనదే.. కానీ దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో, ఏ ఏ ఆహార పదార్థాలలో కలపకూడదు తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా పెరుగు, పండ్లు, సలాడ్లు,జ్యూసులు వంటి ఆహారాలలో ఉప్పుని కలపడం వల్ల శరీరానికి అనేక రకాల ఫలితాలు వస్తాయి. కాబట్టి వీటిని తినేటప్పుడు ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి లేదా పూర్తిగా మారిస్తే మంచిది.

Advertisement

Recent Posts

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

41 minutes ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

2 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

3 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

4 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

5 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

6 hours ago

Ibomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్

Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…

6 hours ago

Ajit Pawar : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి

Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. బుధవారం…

7 hours ago