
salt water gargling
salt water gargling ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించడం వలన కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. ఉప్పు నీరు వలన మనకు గొంతు సమస్యలు ఉన్నా , శ్వాసకొష సమస్యలు ఉన్నా , ఈ ఉప్పు నీరు దివ్యఔషదంగా పనిచేస్తుంది. మన వెనుకటి తరం నుంచి ఇప్పటి వరకు ఇది ఆచరిస్తూ వస్తున్నారు. దీని వలన మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఈ ఉప్పు నీరు గోంతు ఇన్ పెక్షన్స్ ను మరియు శ్వాసకోష సంబందించిన వ్యాధులను తగ్గిస్తుంది. గోంతు సమస్య వచినప్పుడు మాత్రమే ఇలా చేయడం కాదు ప్రతి రోజూ బ్రెష్ చెసుకున్న తరువాత ఈ ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించడం మంచిదని వైద్యనిప్పులు చెబుతున్నారు. అంతే కాదు పలు ఆనారోగ్య సమస్యలను రానివ్వకుండా కాపాడుతుందని కూడా వారు తెలియజేస్తున్నారు. ఉప్పు నీటిని వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనం తేలుసుకుందాం…
ప్రతి రోజు మనం ఉప్పు నీటిని గోంతులో salt water gargling పోసుకొని పుక్కిలించడం వలన గోంతులో బాక్టిరియాలు ,వైరస్లు వంటి వాటిని నశింపచేస్తుంది. గోంతులో యాసిడ్లు తటస్తం అవుతుంది. ఫలితంగా ఫీహెచ్ స్తాయిలు సమతుల్యం అవుతాయి.ఇలా చెయడం వలన నోటిలో ఉన్న బాక్టిరియా నశించి , నోటి దూరువాసన రాకుండా చెస్తుంది. ఈ నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించడం వలన శ్వాసకొష వ్యవస్తలో మ్యుకస్ పెరుకపోకుండా చేస్తుంది. నాసీకా రంద్రాలలో మ్యుకస్ చేరదు. దీని వలన వాపులు తగ్గుతాయి. గోంతునోప్పిని తగ్గించడమే కాక బాక్టిరియా ,వైరస్లు లను నాశనం చెస్తాయి. దీతో ముక్కు దిబ్బడ కూడా తగ్గుతుంది. నోటి దూరువాసన ఉన్నవారు ప్రతి రోజూ ఇలా చెయండి ,అంతే కాదు నోటిలో పోక్కులు మరియు పుండ్లు ఉన్న వారు ఇలా చెస్తే , అవన్ని పోయి నోరు చాలా శుభ్రం అవుతుంది.
salt water gargling
శ్వాసకోష ఇన్ పెక్షన్స్ ఉన్నవారు రోజుకు 3 సార్లు ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించడం వలన ఈ సమస్యనుంచి బయటపడవచు, ఇన్ పెక్షన్స్ లేని వారు సాదారణ వ్యక్తులు కూడా ఇలా రోజు చెయవచ్చు. పంటి చిగుళ్లు వాపుతో బాదపడేవారు ,పంటి చిగుళ్ల నుంచి రక్త స్రావం అయ్యేవారు ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించడం వలన ఇటువంటి సమస్యనుంచి ఉపశమనం పోందవచ్చు, దంత్తాల నోప్పిని కూడా తగ్గిస్తుంది. గోంతులోకి బాక్టిరియాలు , వైరస్లు చెరడం వలన గోంతులో ఉన్న టాన్సిల్స్ వాపుకు గురి అవుతాయి. ఆహరం తినాలాన్నా , ఎటువంటి ద్రవాలను తాగాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది, ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించడం వలన గోంతు నోప్పి ,వాపు వాటి నుంచి ఉపశమనం కలిగిస్తూంది.
ఒక గ్లాస్ లో గోరువెచ్చని నీటిని తిసుకోని అందులో ఒక టీ స్పూను ఉప్పును వేసి అది కరిగిన తరువాత ఆ ఉప్పు నీటిని నోటిలో ( పుకిట) నిండా పోసుకోని గోంతువరకు వెళ్లే వరకు చేసి , ఆ తరువాత తలను వనక్కి వంచి గోంతులో నీరు ఉండగానే పుక్కిలించాలి. ఇలా 30 సెకండ్స్ చెయాలి , ఆ తరువాత అనంతరం ఆ నీటిని ఉమ్మేయాలి. ఈ విదంగా రోజూకు 2 సార్లు చూస్తే గొంతు సమస్యలు ఉన్నా , శ్వాసకొష సమస్యలు ఉన్నా మరి ఎ ఇతర సమస్యలు ఉన్నా బయటపడవచు.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.