Socks washing : మీరు వేసుకునే సాక్షుల విషయంలో నిర్లక్ష్యం తగదు... ప్రాణాలకే ప్రమాదం... ఎందుకో తెలుసా...?
Socks Washings : సాధారణంగా సాక్సులు ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా చేసే తప్పు. సరిగ్గా ఉతక్కుంటా ఒక్క జతనే పదేపదే వాడడం, ఇలాంటి అలవాటు ఉన్నవారికి ఇటువంటి ఆరోగ్య ప్రమాదాలు కలుగుతాయో మీకు తెలుసా.. ఇలా వాడితే ప్రాణాలకి ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వ్యక్తిగతంగా పరిశుభ్రత చాలా ముఖ్యం. పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.అయితే, పాదాలు కూడా పాదాలు ఉంచుకోవాలి. పాదాలు శుభ్రంగా ఉంటే సరిపోదు పాదాలకు వేసుకునే సాక్స్ కూడా శుభ్రంగా ఉండాలి. రోజు ఉతికిన సాక్స్ ని ధరించాలి. మందు చేసే పొరపాటు నిత్యం ఒకే సాక్స్ ని ఉతక్కుంటా వాడే అలవాటు ఉంటుంది. ఇది చిన్న విషయమే కదా అని కొట్టి పడేస్తారు. కానీ దీనిలో ఎంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రాణాంతకరమైన వ్యాధులు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పాదాలు తేమగా ఉంటే పాదాలు మురికిగా ఉన్న సాక్షులతో కలిసి ఉంటే బ్యాక్టీరియా పెరగడానికి చాలా పెద్ద కారణమవుతుంది. బ్యాక్టీరియాలకు మంచి వాతావరణం అవుతుంది. గడిచే కొద్ది సూక్ష్మజీవులు చర్మాన్ని గట్టిగా పట్టుకుని ఇంఫెక్షన్స్ కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. కాళ్లపై చిన్న గాయాలు పుండ్లు కూడా ఏర్పడతాయి.
Socks washing : మీరు వేసుకునే సాక్షుల విషయంలో నిర్లక్ష్యం తగదు… ప్రాణాలకే ప్రమాదం… ఎందుకో తెలుసా…?
మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే పాదాలకు సంబంధించినా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఊరికేగా ఉన్న సాక్షులను లేదా ఎక్కువ రోజులు ధరించిన సాక్షులను పదేపదే వినియోగిస్తే ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయి. డయాబెటిస్ పేషెంట్స్ ఇలా ధరిస్తే వారికి పుండ్లు అయ్యో ప్రమాదం ఉంది. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి గాయాలు త్వరగా మానవు. కాబట్టి, ఇన్ఫెక్షన్లు త్రీవ్రమై,గ్యాంగ్రిన్ వరకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.ఇది ప్రాణాలకు హానికరమైన స్థితికి కూడా చేరవచ్చు.
నరాల పనితీరు దెబ్బ తినే ప్రమాదం : సరిగ్గా ఉతకని సాక్షులను ధరిస్తే లేదా బాగా ఇరుకుగా ఉన్న సాక్షులను ధరించడం వల్ల పాదాలలో నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.నరాల పనితీరు బలహీన పడుతుంది. దీన్ని భాషలో న్యూరోపతి అంటారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే పాదాల స్పర్శకు స్పందించకపోవడం తిమ్మిర్లు తల్లిత్తే ప్రమాదాలు తలెత్తుతాయి.
రక్షణ మార్గం : ఈ సమస్యలన్నీటిని నివారించడం చాలా సులువు. ప్రతిరోజు కొత్తగా వచ్చిన సాక్షులను మాత్రమే ధరించాలి. ఉతకకపోతే కనీసం రెండవ జత అయిన వాడాలి.గాలి తగిలే పత్తితో చేసిన ముడతలేని సాక్షులను ఉంచుకోవాలి. దీనివల్ల గాలి ప్రసన్న బాగా జరుగుతుంది. తేమ తక్కువగా ఉంటుంది.
నిపుణులు ఏం చెబుతున్నారు:
. ఈరోజు సాక్షులని శుభ్రంగా ఉతికి ధరించాలి.
. మధుమేహం పేషెంట్లు మరింత శుభ్రతను పాటించాలి.
. చిన్న పుండ్లు, గాయాలను కూడా తేలిగ్గా తీసుకోకూడదు.
.రాత్రి సమయాల్లో పాదాలు పరిశీలించి గాయాలు ఉన్నాయని చూసుకోవాలి.
.ఎక్కువ ఉష్ణోగ్రతలు వాష్ చేయడం ద్వారా బ్యాక్టీరియాలను నివారించవచ్చు.
ప్రతి ఒక్కరు చేసే తప్పు,మురికి సాక్షులనే వాడడం. దీనిని అంత పెద్దగా పట్టించుకోరు.కానీ ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది.ముఖ్యంగా, డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ప్రాణాపాయం కలిగించవచ్చు. శుభ్రతను నిత్యం పాటిస్తే,మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు.
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
This website uses cookies.