Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా... ఒకవేళ తింటే ఏం జరుగుతుంది...?
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా జాగ్రత్త వహించాలి. పూర్తిగా నయం చేయలేని డయాబెటిస్ ఎప్పటికప్పుడు నియంత్రణలోకి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సారీ షుగర్ బ్లడ్ లో వచ్చిన తరువాత ఆహార విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అసలు వీరు ఎలాంటి ఆహారాలు తినాలి, ఎలాంటివి తినకూడదు. అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.ఈ క్రమంలో మధుమేహ బాధితులకు గుడ్డు తింటే ఏమవుతుంది. తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?
షుగర్ వ్యాధిని సరైన ఆహారం, వ్యాయామంతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు. వయసు పెరుగుతుండగా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే, డయాబెటిస్ ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. లేకుంటే అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
గుడ్లు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు,పోషకాలతో నిండి ఉన్న మంచి పోషకాహారం అంటున్నారు నిపుణులు. శరీరాకృతిని కాపాడుకోవాలని కునేవారు, రోజు ఒక గుడ్డును తినడం అలవాటు చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. డయాబెటిస్ ఉన్నవారికి కోడి గుడ్డు సరేనా ఆహారమే.అయితే, మితంగా తీసుకుంటే మాత్రమే అది సరైన ఫలితాన్ని ఇస్తుంది. షుగర్ బాధితులు వారానికి మూడు లేదా అంతకంటే, ఎక్కువ గుడ్లు తింటే రక్తంలో చక్కెర 39 శాతం పెరుగుతాయని ఒక అధ్యాయంలో వెల్లడించారు.ముఖ్యంగా, చైనాలో ప్రజలు దీని బారిన పడుతున్నారు. అయితే, షుగర్ ఉన్నవారు కోడిగుడ్ల విషయానికొస్తే వీటిలో బయోటిన్,పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంలో చక్కర స్థాయిలపై ప్రభావం చూపదు. దీనివల్ల షుగర్ ఉన్న వారు కూడా నిజంగా గుడ్లను తినొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా,ఫ్రీ డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్న వారిలో గుడ్లు వల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడయ్యాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే.ఏడాది పాటు వారానికి 12 గుడ్లు చొప్పున తినే మధుమేహ బాధితులకు గుండె జబ్బులు ముప్పు ఉండదట.
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
This website uses cookies.