If people with diabetes do not take such precautions, it will affect their teeth
Diabetes : దేశంలో డయాబెటిస్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మధుమేహం బారిన పడిన వారు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కనుక ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే చాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.చికిత్స కంటే నివారణే మేలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, మధుమేహం విషయంలోనూ ఆ సూత్రం వర్తిస్తుంది. మారిన జీవనశైలి, మానసిక ఒత్తిడి, శారీక శ్రమ వలన చాలా మంది చిన్న.
వయసులోనే రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కాగా, ఆ క్రమంలోనే మధుమేహం బారిన పడే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది రాకమునుపే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ డయాబెటిస్ ఆల్రెడీ వచ్చిందా లేదా అనేది కూడా తమకున్న లక్షణాల ఆధారంగా గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.లక్షణాల ద్వారా వ్యాధిని వైద్యులు నిర్ధారించి రాకుండా జాగ్రత్తలు చెప్తారు. డయాబెటిస్ వచ్చే వారిలో నోటి లోపల ఎప్పుడూ నొప్పిగా ఉంటుంది. ఇకపోతే చిగుళ్లు కూడా వాపు వచ్చినట్లుగా కనబడుతుంటాయి. అటువంటి లక్షణాలు ఉంటే కనుక మీరు వెంటనే వైద్యులను కలవాల్సి ఉంటుంది. ఇకపోతే మధుమేహం ఉన్న వారికి పెదవులు పొడి బారి ఉంటాయి.
The signs of diabetes be Consult a doctor immediately
దాంతో పాటు నాలుకపైన తెల్లని పూత ఉంటుంది. పుండ్లు కూడా అయి ఉంటాయి. ఒకవేళ అవి చాలా కాలం పాటు తగ్గనట్లయితే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. ఫుడ్ తీసుకునేపుడు నమలడం, మింగడం కష్టమయినా డయాబెటిస్ లక్షణంగా భావించాల్సి ఉంటుంది. ఇకపోతే మధుమేహం మొదటి దశలో చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. నోటి నుంచి దుర్వాసన వచ్చినా అనుమాన పడాల్సి ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారి బాడీ డీహైడ్రేట్ అవుతుంటుంది కూడా. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
This website uses cookies.