Categories: HealthNews

Tea Vs Chai మార్కెట్లో పోటీపడుతున్న టీ Vs చాయ్… అధిక డిమాండ్ దీనికే….!

Tea Vs Chai : ప్రతి ఒక్కరి జీవితంలో పొద్దున్నే ఒక కప్పు చాయ్ తాగనిదే రోజు మొదలు కాదు. ఆ విధంగా అందరి జీవితాలలో చాయ్ ఒక భాగం అయిపోయింది. పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చాలామంది అనేక సందర్భాలలో చాయ్ తాగుతూనే ఉంటారు. మరి కొందరైతే అసలు ఎన్ని కప్పులు తాగుతున్నారు అనేది లెక్క కూడా ఉండదు. అంతలా చాయ్ కి ఎడిట్ అయిపోయారు. మరి అలాంటి చాయ్ ప్రియులకు ఇరానీ చాయ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కాలంగా హైదరాబాద్ ముంబై వంటి మహానగరాలలో ఇరానీ చాయ్ రాజ్యమేలుతూ వస్తుంది. కానీ ప్రస్తుతం ఇరానీ చాయ్ వెలవెలబోతుందని కొన్ని సర్వేల ద్వారా వెళ్లడైంది. ఒకప్పుడు ఇరానీ చాయ్ ఉన్న డిమాండ్ ఇప్పుడు ఎందుకు లేదు…?గతంలో లాగా ఈ బిజినెస్ ఇప్పుడు ఎందుకు లాభాలు సంపాదించలేక పోతుంది..?

ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఒక్కటే…అదే టీ.. ప్రస్తుతం అన్నిచోట్ల ఈ టీ నెట్వర్క్ బిజినెస్ లో గట్టి పోటీ ఇస్తున్నాయి. దీంతో ఇరానీ చాయ్ కేఫ్ ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇరానీ చాయ్ Vs టీ అనే గట్టి పోటీ మార్కెట్లో కొనసాగుతుంది… మరి దీనిలో నెగ్గేది ఏది అంటే… ఒకప్పుడు కప్పు సాసర్ లో టీ తాగితే ఆ టేస్ట్ వేరేలా ఉండేది. ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ చాయ్ ప్రియులు చెప్పుకోచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ కప్పు సాసర్ లతో పాటు ఇరానీ కేఫ్ లు కూడా అంతకంతకు తగ్గిపోతున్నాయి. అయితే వాస్తవానికి ఇరానీ చాయ్ అనేది ఈనాటి కాలానికి చెందింది కాదు. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. పేరుకు ఇరాన్ నుంచి వచ్చినప్పటికీ ఇది మాత్రం హైదరాబాద్ మరియు ముంబై మహానగరాల కల్చర్ లో భాగమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఏదైనా విషయాన్నీ గురించి మాట్లాడాలనుకున్న పదా చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ అలా బాగా ఫేమస్ అయిపోయింది. ఆ విధంగా హైదరాబాదులో చాలామందికి ఇరానీ చాయ్ తాగటం అనేది అలవాటుగా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఇరానీ చాయ్ రేట్లు కూడా విపరీతంగా పెరగాయని చెప్పాలి.

Tea Vs Chai మార్కెట్లో పోటీపడుతున్న టీ Vs చాయ్… అధిక డిమాండ్ దీనికే….!

ఒక్కసారిగా ఒక కప్పు పై 5 రూపాయలు రేట్ పెంచేశారు. అయితే పాతికెళ్ల వెనక్కి వెళ్లి ఇరానీ చాయ్ రేట్ చూస్తే 1997లో దీని ధర కేవలం రెండున్నర రూపాయలు మాత్రమే. అనంతరం 2000 సంవత్సరంలో దీని రేటు ₹5 రూపాయలకు పెరిగిపోయింది. మరో 5 ఏళ్లు గడిపిన తర్వాత ఇరానీ చాయ్ ధర ఏడున్నర రూపాయలకు చేరింది. అలా 2014లో 15 రూపాయలు 2020లో 20 రూపాయలకు చేరింది. ఇక ఇప్పుడు మరో ఐదు రూపాయలు పెంచి అమ్ముతున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ఒక కప్పు ఇరానీ చాయ్ ధర 25 రూపాయలు అయింది. ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది 5 – 10 రూపాయలకే లభిస్తున్న టీ వైపు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు ఎంత రేటు పెరిగినప్పటికీ ఇరానీ చాయ్ నే ఇష్టంగా తాగుతున్నారు.కానీ మార్కెట్ పరంగా చూస్తే చూస్తే మాత్రం టీ మరియు చాయ్ రెండిటికి బాగా డిమాండ్ ఉంది.

Recent Posts

Pooja Things : మీరు చేసే పూజలో… ఈ 4 వస్తువులు ఎంత పాతబడిన సరే… మ‌ళ్లీ వినియోగించవచ్చట…?

Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…

6 minutes ago

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

7 hours ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

9 hours ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

10 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

11 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

12 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

13 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

14 hours ago