Hair Tips : కొంతమంది ఆడవాళ్లు తలస్నానం చేసిన వెంటనే టవల్ చుట్టుకుంటూ ఉంటారు. అలా చుట్టుకోవడం వలన ఎంతో ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొంతమంది మహిళలు చుండ్రు, జుట్టు రాలడం, పొడిబారడం మొదలైన సమస్యలతో ఎంతో బాధపడుతున్నప్పటికీ ఈ చర్య కూడా జుట్టుకి హాని చేస్తుంది. టవల్ కట్టుకుంటే ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం… జుట్టుకి టవల్ కట్టుకోవడం వల్ల కలిగే నష్టాలే ఏంటో… *శరీరంమొత్తం తుడిచిన తర్వాతే అదే టవల్తో
Women wrap their hair with a towel immediately after taking a bath
చుట్టుకుంటే శరీరంలోని మురికి జుట్టులోకి వెళ్తూ ఉంటుంది. *తల స్నానం చేసిన తర్వాత తలకు టవల్ చుట్టుకుంటే తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు..*తడి జుట్టుకు టవల్ కట్టడం వల్ల అది జుట్టు సహజ షైను ను తీవ్రంగా ప్రభావం చేస్తూ ఉంటుంది. *జుట్టు రాలడం వలన ఇబ్బంది పడేవారు ఎప్పుడు అలాంటి పొరపాట్లు చేయకండి. జుట్టుకు టవల్ కట్టడం వలన జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. *తలస్నానం చేసిన తర్వాత టవల్ కట్టుకోవడం వలన ఎక్కువ సేపు తడిగా ఉంటుంది.
దాని వలన చుండ్రు వచ్చే అవకాశం ఉంటుంది. జుట్టు పొడిబారాలంటే ఏం చేయాలి; జుట్టుకు టవలు కట్టుకోవడం ప్రమాదకరం అయితే ఏం చేయాలి అనే ప్రశ్న చాలా మందికి మనసులో ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు ప్రకారం సూర్యకాంతిలో జుట్టును ఆరబెట్టడం చాలా మంచిది. ఇంట్లో సూర్యరశ్మి లేకపోతే హెయిర్ డ్రైయిర్ కూడా వాడుకోవచ్చు. అయితే హెయిర్ డ్రైయర్ ఎక్కువగా హీట్ చేయవద్దు.. అలా చేసినట్లయితే జుట్టు రాలే సమస్య ఇంకాస్త పెరుగుతుంది. కాబట్టి జుట్టు ఎండలో నిలబడి ఆరబెట్టుకోవడం వలన జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. జుట్టు ఊడకుండా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి.
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.