Categories: Jobs EducationNews

PF : ఉద్యోగులకు గుడ్ న్యూస్… PF వేతన పరిమితి Rs. 21,000 కి పెంచిన ప్రభుత్వం…!

Advertisement
Advertisement

PF : ప్రస్తుతం రూ.15000 జీతం ఆధారంగా ఉద్యోగి జీతం నుండి రూ.1800 కాంట్రిబ్యూషన్ తీసివేస్తారు. EPS ఖాతాలలో 1,250 వేతన పరిమితిని రూ.21000 కి పెంచడం వలన ఈపీఎస్ పై కూడా ఎంతో ప్రభావం చూపి రూ.1.749కి పెరుగుతుంది. సామాజిక భద్రత కవరేజ్ ని పెంచడానికి ప్రభుత్వ స్థాయిలో సన్నహాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ వార్తఅనేది ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద జీతం పరిమితి రూ.15000 నుండి రూ.21000 పెంచడానికి కేంద్రం సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం తెలియజేసింది. గతంలో ఈ పరిమితి అనేది కేంద్రం 2014లో పెంచగా, అదే 2014లో ప్రభుత్వం పిఎఫ్ జీత పరిమితిని రూ.6,500 నుండి రూ.15వేల వరకు పెంచింది. ఇది జరిగితే సార్వత్రిక సామాజిక భద్రత దిశగా పెద్దా అడుగు వేసినట్లే. దీనితో లక్షలాది మంది జీత భత్యాలలో కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది…

Advertisement

కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు : గత కొన్ని సంవత్సరాలుగా EPF జీత పరిమితిని పెంచడానికి ప్రతిపాదన పై ఎలాంటి చర్చలు అనేవి తీసుకోలేదు. ఈ ప్రతిపాదన ఇప్పుడు పునః పరిశీలనలో ఉన్నది. ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురించిన ఒక వార్త ప్రకారం చూసినట్లయితే,ఈ విషయంలో ప్రమేయం ఉన్న ఒక అధికారి అన్ని ఎంపికలను విశ్లేషిస్తున్నట్లుగా నివేదించబడినది. ఈ విషయంలో కొత్త ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎక్కువ మంది ఉద్యోగులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకు రావాలి. అంటే ప్రభుత్వం ఈ విషయంలో ముందు ఉండాలి అని తెలిపారు…

Advertisement

ఉద్యోగి అందుకున్న పెన్షన్ పై ప్రభావం చూపుతుంది : లక్షలాది మంది ఉద్యోగులు జీతాల పరిమితి పెంచడం వలన ప్రయోజనం పొందుతూ ఉన్నారు. చాలా రాష్ట్రాలలో కనీస వేతనం రూ.18 వేల నుండి రూ.25 వేల మధ్య ఉన్నది. ఈ ప్రతిపాదన అమలు అనేది EPF స్కీమ్ మరియు ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ లో చేసిన కంట్రీబ్యూషన్ మొత్తం పై ప్రత్యక్ష ప్రభావాలను చూపిస్తుంది. దీనితో పాటుగా ఉద్యోగి పదవి విరమణ టైం లో పొందే పెన్షన్ పైన కూడా ప్రభావం పడుతుంది. జీతం పరిమితిని రూ.21,000కి పెంచినట్లయితే, EPF,EPS కంట్రీబ్యూషన్ లపై ఎలాంటి ప్రభావాలు చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

PF పెన్షన్ సహకారం పెరుగుతుంది : ప్రస్తుతం ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ ఖాతాకు సంబంధించినటువంటి కంట్రీబ్యూషన్ నెలకు రూ.15000 బేసిక్ జీతం ఆధారంగా లెక్కిస్తారు. దీనిని ఆధారంగా చేసుకొని ఉద్యోగ జీతం నుండి రూ.1800 కొత విధిస్తారు. దీని ఆధారంగా EPS ఖాతాలో గరిష్ట సహకారం నెలకు రూ.1,250 వేతన పరిమితిని రూ.21,000 కు పెంచడంతో ఈపీఎస్ పైనా ప్రభావం అనేది పడుతుంది. దీని తరువాత నెలవారి EPS సహకారం రూ.1,749…

3.67% మొత్తం EPF ఖాతాలో జమ చేయబడింది : ఉద్యోగి చేసినటువంటి మొత్తం సహకారం EPF ఖాతాలలో జమ చేస్తారు అని మీకు తెలియజేస్తారు. కానీ యజమాని యొక్క 12% కంట్రిబ్యూషన్ లో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ లో డిపాజిట్ అనేది చేయడం జరుగుతుంది. మిగిలినది 3.67% EPF ఖాతాలో జమ చేస్తారు. ఈపీఎఫ్ స్కీమ్ కింద జీతాల పరిమితిని పెంచడం వలన పదవి విరమణ టైంలో వచ్చే పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల పెన్షన్ పథకం 2014 ప్రకారం చూస్తే,EPS పెన్షన్ అనేది ఈ క్రింది విధంగా లెక్క చేయడం జరుగుతుంది.

PF : ఉద్యోగులకు గుడ్ న్యూస్… PF వేతన పరిమితి Rs. 21,000 కి పెంచిన ప్రభుత్వం…!

PF EPF పెన్షన్ బనానా

పెన్షన్ ఆఫ్ సర్వీస్ సంవత్సరాల సంఖ్య, పింఛన్ ఎంత పెరుగుతుంది : వేతన పరిమితిని రూ.21,000కి పెంచడం వలన పదవి విరమణ తరువాత వచ్చే పెన్షన్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మీ పెన్షన్ సర్వీస్ 30 సంవత్సరాలు అనుకున్నట్లయితే,పదవి విరమణకు ముందు 60 నెలలు సగటు జీతం నుండి నెల వరకు జీతం అనేది లెక్కిస్తారు. 60 నెలల వ్యవధిలో ఒకరి సగటు జీతం నెలకు రూ.15000 ఉన్నట్లయితే,ఈ మొత్తం పెన్షన్ కూడా లెక్కచేయటం జరుగుతుంది. ఒక ఉద్యోగి 20 సంవత్సరాలకు పైగా పని చేసినట్లయితే, బోనస్ గా సేవ పరిమితికి రెండేళ్లు జోడిస్తారు. దీని ప్రకారం (32×15,000)/70=6,857. కానీ అదే లెక్కన రూ.21,000 వేతన పరిమితులు చేసినట్లయితే అది (32×21,000)/70=రూ.9600.దీని ప్రకారం చూస్తే నెలవారి పెన్షన్ రూ.2,743 తేడా వచ్చింది. దీంతో ఏడాదికి రూ.32,916కు పెరగనున్నది.

Recent Posts

Mouni Amavasya : మౌని అమావాస్య ప్రాముఖ్యత : ఈ పవిత్ర రోజున పాటించాల్సిన నియమాలు, చేయవలసిన పూజలు..!

Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…

56 minutes ago

Zodiac Signs January 18 2026 : జ‌న‌వ‌రి 18 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…

2 hours ago

Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా క‌విత‌… ఏం జ‌రుగుతుంది..?

Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…

10 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్

Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…

11 hours ago

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీలో కోట్ల మౌనం.. పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ?

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…

13 hours ago

Smart TV : రూ.7,499కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..! తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు – నెటిజన్లను ఆకట్టుకుంటున్న డీల్

Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…

15 hours ago

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో రాజకీయ వేడి .. జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…

16 hours ago

Medaram Jatara 2026 : మేడారం జాతరలో కొత్త ట్రెండ్‌ : చలిని క్యాష్ చేసుకుంటున్న వేడి నీళ్ల బిజినెస్!

Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…

17 hours ago