ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు లభిస్తాయని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు సోమవారం తెలిపారు. ఆయన పెండ్లిమర్రి మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేయాలని కోరారు. మండలంలోని చెన్నంరాజుపల్లె గ్రామంలో ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన చామంతీ పంటలను ప్రాజెక్టు మేనేజర్ పరిశీలించి రైతుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల రైతులకు లాభం పెరగడంతో పాటు ఖర్చు తగ్గుతుందన్నారు.
ఈ క్రమంలోనే పంటల్లో తెగుళ్ల నివారణకుగాను కషయాల తయారీ గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. ఈ విధానం ద్వారా రైతులకు లాభం జరుగుతుందని వివరించారు. ఇతర విధానాల్లో పంటలు సాగు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని చెప్పారు. ఇకపోతే వ్యవసాయంలో ఇటీవల కాలంలో కెమికల్స్ యూసేజ్ బాగా పెరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇలా కెమికల్స్ బాగా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే చాన్సెస్ ఉంటాయి.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.