ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు లభిస్తాయని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు సోమవారం తెలిపారు. ఆయన పెండ్లిమర్రి మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేయాలని కోరారు. మండలంలోని చెన్నంరాజుపల్లె గ్రామంలో ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన చామంతీ పంటలను ప్రాజెక్టు మేనేజర్ పరిశీలించి రైతుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల రైతులకు లాభం పెరగడంతో పాటు ఖర్చు తగ్గుతుందన్నారు.
ఈ క్రమంలోనే పంటల్లో తెగుళ్ల నివారణకుగాను కషయాల తయారీ గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. ఈ విధానం ద్వారా రైతులకు లాభం జరుగుతుందని వివరించారు. ఇతర విధానాల్లో పంటలు సాగు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని చెప్పారు. ఇకపోతే వ్యవసాయంలో ఇటీవల కాలంలో కెమికల్స్ యూసేజ్ బాగా పెరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇలా కెమికల్స్ బాగా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే చాన్సెస్ ఉంటాయి.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.