ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు లభిస్తాయని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు సోమవారం తెలిపారు. ఆయన పెండ్లిమర్రి మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేయాలని కోరారు. మండలంలోని చెన్నంరాజుపల్లె గ్రామంలో ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన చామంతీ పంటలను ప్రాజెక్టు మేనేజర్ పరిశీలించి రైతుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల రైతులకు లాభం పెరగడంతో పాటు ఖర్చు తగ్గుతుందన్నారు.
ఈ క్రమంలోనే పంటల్లో తెగుళ్ల నివారణకుగాను కషయాల తయారీ గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. ఈ విధానం ద్వారా రైతులకు లాభం జరుగుతుందని వివరించారు. ఇతర విధానాల్లో పంటలు సాగు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని చెప్పారు. ఇకపోతే వ్యవసాయంలో ఇటీవల కాలంలో కెమికల్స్ యూసేజ్ బాగా పెరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇలా కెమికల్స్ బాగా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే చాన్సెస్ ఉంటాయి.
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
This website uses cookies.