జిల్లాలోని పినపాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రజలతో ముచ్చటించారు పినపాక శాసన సభ్యుడు రేగా కాంతారావు. నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక మండలాల్లోని ప్రజల వద్దకు వెళ్లారు. ఆయా గ్రామాల్లో వివిధా కారణాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పలకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎవరికీ ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఎవరూ అధైర్య పడల్సిన అవసరం లేదని, సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తానని పేర్కొన్నారు ఎమ్మెల్యే రేగా. ప్రజలు తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టీఆర్ఎస్ పార్టీ నేతల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ పర్యటనలో శాసన సభ్యుడు రేగా కాంతారావు వెంట టీఆర్ఎస్ పార్టీల ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.