
TRS Party
సెప్టెంబర్ 5.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులందరికీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని మంత్రి గంగుల తెలిపారు.
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తితో ఉపాధ్యాయులందరూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయాలని మంత్రి కమలాకర్ సూచించారు. విద్యార్థులు సైతం గురువుల పట్ల గౌరవాభిమానాలు కలిగి ఉండాలని కమలాకర్ చెప్పారు. తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులను ఎప్పుడూ మరిచిపోవద్దని పేర్కొన్నారు. టీచర్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించి, ఆ పదవికే వన్నె తెచ్చారని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ఇకపోతే రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు, అధికారులు సన్మానించారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.