
Bal Jeevan Bhima Yojana : బాల్ జీవన్ బీమా యోజన... రోజుకి రూ6 పెట్టుబడి... ఆరు లక్షలు లాభం.. కేవలం పిల్లల కోసమే..
Bal Jeevan Bhima Yojana : కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి ప్రజలను ఆదుకుంటున్నారు. ఇప్పుడు పిల్లల కోసం బాల్ జీవన్ బీమా యోజన అనే పథకంతో మన ముందుకి వచ్చారు. దేశంలోని పిల్లలందరూ భవిష్యత్తును సురక్షితంగా ఉజ్వలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం బాల్ జీవిన్ బీమా స్కీముని మొదలుపెట్టారు. ఈ స్కీం ద్వారా ఒక సాధారణ పౌరుడు రోజుకి 6 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు.. మరియు భవిష్యత్తులో లక్షల రూపాయల విలువైన ప్రయోజనాలను అందుకోవచ్చు.. ప్రయోజనం ఎలా పొందాలి. అర్హత అవసరమైన పత్రాలు గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఈ పెట్టుబడి డబ్బులు తమ పిల్లల చదువులు, వివాహం మరియు ఇతర అవసరాల కోసం వినియోగించవచ్చు.. ప్రతి వ్యక్తి కొద్దిగా పెట్టుబడి తప్పకుండా పెట్టాలి..
చిన్నపిల్లల ఇన్సూరెన్స్ పథకంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద పోస్ట్ ఆఫీస్ నిర్వహిస్తోంది. పిల్లల మెరుగైన జీవితం మెరుగైన ఎదుగుదల మరియు భవిష్యత్తు కోసం ఈ బీమా చాలా అవసరం.. ఈ స్కీం కింద 5 నుండి 20 సంవత్సరాల మధ్య పిల్లలకు బీమా చేసుకోవచ్చు.. పిల్లల తల్లిదండ్రులు వయసు 40 సంవత్సరాలు కంటే అధికంగా ఉంటే వారు ఈ స్కీం కి దరఖాస్తు చేయడానికి నామిని గా ఉంచుతారు. బీమా తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు మరణిస్తే బీమా చెల్లించాల్సిన అవసరం ఉండదు. పదవి కాలం ముగిసిన తర్వాత బీమా మొత్తం పూర్తిగా బిడ్డకి ఇవ్వబడుతుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ లో PPF,NSC,FD లలో అకౌంట్ ను తిరగడం ద్వారా మీరు మంచి వడ్డీని అందుకోవచ్చు.. ఆఫ్లైన్/ ఆన్లైన్ అప్లికేషన్ సౌకర్యం దరఖాస్తు సౌకర్యం అందుబాటులో ఉంటుంది…
ఈ బీమా కింద మీరు రోజు వారి నెలవారి మరియు వార్షికంగా ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.. ఈ స్కీం కింద ఒక సాధారణ పౌరుడు రోజుకి 6 నుండి 18 రూపాయలు చెల్లించవచ్చు.. బిడ్డ పాలసీ తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు మరణిస్తే బీమా మొత్తం బిడ్డకి చెల్లిస్తారు.. బీమా తెలుసుకునేటప్పుడు బిడ్డ చనిపోతే నామినీకి లేదా పాలసీదారునికి చెల్లింపు జరుగుతుంది. ఈ స్కీం కింద బీమా పొందడం వలన పిల్లల మెరుగైన జీవితం కోసం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వివాహం, కళాశాల, విద్య అలాగే ఇతర ముఖ్యమైన పనులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మరిన్ని ఉపయోగాలను పొందడానికి మీరు రోజుకి కేవలం 50 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా 31 నుంచి 35 లక్షల రూపాయల ప్రయోజనాలను అందుకోవచ్చు..
Bal Jeevan Bhima Yojana : బాల్ జీవన్ బీమా యోజన… రోజుకి రూ6 పెట్టుబడి… ఆరు లక్షలు లాభం.. కేవలం పిల్లల కోసమే..
-మొబైల్ నెంబర్..
-పిల్లల పాస్పోర్ట్ సైజ్ ఫోటో..
-పిల్లలజనన ధ్రువీకరణ పత్రం..
-చిరునామా రుజువు.. *తల్లిదండ్రుల ఆధార కార్డు..
-పిల్లల ఆధార్ కార్డు..
బాల్ జీవన్ బీమా యోజన కింద అప్లికేషన్ ప్రక్రియ; జీవిత బీమా ప్రయోజనాన్ని పొందడానికి ముందుగా పిల్లల తల్లిదండ్రులు తమ ప్రాంతంలోని సమీపంలో పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి.. అక్కడికి వెళ్లిన తర్వాత మీరు అధికారి నుండి పిల్లల జీవిత బీమా స్కీమ్ కోసం అప్లికేషన్ ఫామ్ ను తీసుకోవాలి. పిల్లల పేరు వయసు చిరునామా నామిని మరియు దరఖాస్తు ఫామ్ లో అడిగిన అన్ని ఇతర సమాచారాలను సరిగ్గా పూరించాలి. దాని తర్వాత ఫామ్ లో అడిగిన అవసరమైన పత్రాలను ఫామ్ తో జత చేయాలి. దీని తర్వాత ఫామ్ ని పోస్ట్ ఆఫీస్ కు సమర్పించాలి. అన్ని పత్రాలను నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు కార్యాలయం నుండి పాస్ బుక్ అందుకుంటారు. ఇది మీరు డిపాజిట్ చేసిన బీమా మొత్తాన్ని ఇందులో చూపిస్తుంది. ఈ విధంగా మీరు మీ పిల్లల జీవిత బీమా స్కీం కోసం ఈజీగా అప్లికేషన్ చేయవచ్చు..
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.