Women Savings Scheme : ప్రస్తుత కాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బులు సురక్షితంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే ఇతరులకు వడ్డీ ఇవ్వడం ద్వారా బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్ లలో పిక్స్ డిపాజిట్లు చేయడం ద్వారా కాలక్రమేనా దాని విలువ పెరుగుతుందని వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చాలామంది బ్యాంకులలో లేదా పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ల చేయడం ద్వారా లాభాల గడిస్తుంటారు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనే కోరిక ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ పిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ మంచి ఎంపిక అని చెప్పాలి.ఎందుకంటే ఈ స్కీమ్ ఎంచుకోవడం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ ను కొనసాగించాలనుకుంటున్న వ్యవధిని నిర్ణయించేటప్పుడు వ్యక్తులు పెట్టే పెట్టుబడి పై సంబావ్య వడ్డీని అంచనా వేయవచ్చు.
అయితే ఈ పథకం నేషనల్ సేవింగ్ టైం డిపాజిట్ స్కీమ్ కింద పనిచేయడం జరుగుతుంది. మరి దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం..దీనిలో పెట్టుబడిదారులు వారి యొక్క డబ్బును 1 నుండి 5 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కాబట్టి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పరిమితి కాలం ముగిసిన తర్వాత వడ్డీతోపాటు మొత్తం పెట్టుబడిని పొందవచ్చు. ఇక ఈ పథకం ద్వారా దాదాపు 6.9% నుండి 7.5% వరకు వడ్డీని మీరు పొందవచ్చు.అయితే 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ ఈ పథకంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వారి పిల్లల తరపున కూడా పెట్టుబడి పెట్టవచ్చు…
అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొదటి 6 నెలలు ఉపసంహరణ పరిమితి చేయబడి కొనసాగింపును నిర్ధారిస్తారు. అంటే 1 వ్యక్తి రెండేళ్ల కాలానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే 7% శాతం వడ్డీ రేటును పరిగణలోకి తీసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత దాదాపు రూ.2,29,776 మొత్తాన్ని అందుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్టిన పెట్టుబడిని మూడేళ్ల వరకు కొనసాగించాలి అనుకుంటే 7.1% వడ్డీ రేటు తో రూ.2,47,015 మొత్తాన్ని మీరు పొందగలుగుతారు.అయితే ఈ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పథకానికి వడ్డీ రేట్లు కూడా నిర్ణయించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఏడాది పెట్టుబడి పెట్టినట్లయితే 6.9% రెండేళ్లకు 7% , మూడేళ్లకు 7.1% ,ఐదేళ్లకు 7.5% వడ్డీని పొందగలుగుతారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.