Nepal Earthquake : నేపాల్ లో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా రాత్రి భూకంపం రావడంతో నేపాల్ ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. శుక్రవారం రాత్రి అందరూ పడుకున్నాక 6.4 తీవ్రతతో జాజర్ కోట్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 128 మంది మరణించారు. జాజర్ కోట్ తో పాటు రుకుమ్ జిల్లాలోనూ ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 140 మందికి పైగా గాయాలయ్యాయి. భూకంప కేంద్రం జాజర్ కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వెంటనే క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రులకు పంపించాయి. దేశంలో ఉన్న మూడు భద్రతా ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులు ఎక్కువగా దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలో ఉన్నట్టు తెలుస్తోంది. అందరినీ జాజర్ కోట్ లో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత సంవత్సరమే నేపాల్ లో జరిగిన భూకంపం వల్ల ఆరుగురు మృతి చెందారు. కానీ.. 2015 లో జరిగిన భారీ భూకంపం వల్ల 12 వేల మంది చనిపోయారు. అప్పుడు 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.