Categories: NationalNews

8 మందితో ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకుని.. కిలాడి లేడీ చేష్టలకు పోలీసులు హడల్..!!

Advertisement
Advertisement

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత సోషల్ మీడియా మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ప్రేమ పేరుతో చాలామంది అసాంఘిక శక్తులాల ట్రాప్ లో పడి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా లేడీలు సోషల్ మీడియాలో కిలాడీలుగా మారిపోతున్నారు. రకరకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అకౌంటులతో.. చాలామంది అబ్బాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది దగ్గర డబ్బులు దోచుకుంటుండగా మరికొంతమంది దగ్గర.. ఆస్తులు కూడా దోచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కిలాడి లేడీల ఆగడాలకు అంతులేకుండా పోయింది.

Advertisement

తాజాగా తమిళనాడులో రషీద అనే యువతి.. ఈ రకంగానే ఏకంగా ఎనిమిది మందిని పెళ్లిళ్లు చేసుకుని.. బురిడీ కొట్టించింది. సేలం జిల్లా తరమంగళానికి చెందిన ఫైనాన్షియల్ మూర్తికి సోషల్ మీడియా యాప్ అయిన ఇన్స్టా ద్వారా పరిచయమైంది రషీదా. ఆమె బ్యూటీషియన్. వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించి ఈ ఏడాది మార్చి 30.. ఓ దేవాలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె ఓ రోజు కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో ఫైనాన్షియల్ మూర్తికి సంబంధించిన బంగారం మరియు డబ్బులు కూడా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లయిన మూడు నెలలు కలిసి ఉందని ఈనెల 5వ తేదీ నుంచి రషీద కనిపించకుండా పోయిందని తన ఇంట్లో ఒకటి. ఐదు లక్షల రూపాయల నగదు తో పాటు ఐదు సవర్ల బంగారం కూడా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

kiladi lady married after rmance with 8 people

దీంతో మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. మొత్తం పరిచయం ఇంకా ఎలా పెళ్లి అన్ని విషయాలు తెలుసుకునే రషీద సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ అకౌంట్స్ గుర్తించారు. ఒక్కో నకిలీ ఖాతాకు ఒక పేరు ఉందని అసభ్యకరమైన చాటింగ్లు చేస్తూ.. చాలామంది అబ్బాయిలను ట్రాప్ లో పడేసినట్లు తేలింది. మొత్తం ఈ రకంగా ఎనిమిది మందిని పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో సంచలన విషయం బయటపడింది. దీంతో ఈ కిలాడీ లేడీ రషీదనీ పట్టుకోవడానికి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గాలిస్తున్నారు. ఈ రాష్ట్రాలలో కూడా ఈ బాధితులు ఉన్నట్లు విచారణలో బయటపడింది.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

14 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.