
Loksabha Elections 2024 : ఇకపై బ్యాంకు నుండి 50 వేలకు పైగా విత్ డ్రా చేయడం కష్టమే...ఆర్బిఐ కీలక నిర్ణయం..!
Loksabha Elections 2024 : దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్బిఐ కీలక నిబంధనలను పెట్టింది. భారతదేశంలో ఏప్రిల్ 19 2024 నుండి లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కానుండగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి డేట్ ఖరారు అవడంతో కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను అమలు చేస్తూ వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో డబ్బు లావాదేవీలు జరగటం అనేది సర్వసాధారణం. ఇక ఈ సమయంలో అధిక మొత్తంలో డబ్బు చేతులు మారుతూ ఉంటుంది. దీంతో ఈ విషయంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఆర్థిక లావాదేవిలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నగదును తీసుకువెళ్లే వారికి కొత్త నిబంధనాలను అమలులోకి తీసుకువచ్చింది.
అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు 2024 కి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటం వలన ఎవరూ కూడా సరైన పత్రాలు లేకుండా 50 వేలకు మించి నగదు తీసుకెళ్లడానికి అనుమతి లేదని ఇటీవల ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సరైన పత్రాలు లేకుండా డబ్బును రవాణా చేసినట్లయితే వాటిని ఎన్నికల బృందాలు జప్త్ చేసి కమిటీకి సమర్పించి నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జిల్లా కుందూ లోటు కమిటీ చైర్మన్ జిల్లా పంచాయతీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి రాహుల్ శరణప్ప సంకనూరు మాట్లాడుతూ అధికారులు సరైన పత్రాలు లేకుండా స్వాధీనం చేసుకున్నటువంటి నగదును విడుదల చేయాలంటే తగిన పాత్రలతో జిల్లా కుందూ లోటు కమిటీకి వినతి పత్రం అందజేయాల్సిందిగా తెలియజేశారు.
Loksabha Elections 2024 : ఇకపై బ్యాంకు నుండి 50 వేలకు పైగా విత్ డ్రా చేయడం కష్టమే…ఆర్బిఐ కీలక నిర్ణయం..!
అలాగే ఎన్నికల సమయంలో RTGS/NEFT ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ముందస్తు నోటీస్ లేకుండా వ్యక్తులు ఖాతాలకు బదిలీ చేసిన అనుమానాస్పద నగదు డిపాజిట్ లక్ష కంటే ఎక్కువ చేసిన తగిన చర్యలు తీసుకోబడతాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల సమయంలో ఖాతాదారులు వారి యొక్క బ్యాంక్ ఖాతా నుండి లక్ష రూపాయలకు మించి విత్ డ్రా చేయరాదనే నిబంధనను ఇటీవల ఎన్నికల సంఘం రూపొందించింది.
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…
IPL 2026 SRH : సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…
Curd : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…
Watermelon : ఎండకాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. ఎర్రటి రంగుతో, తియ్యని…
Vomiting : చాలామందికి ప్రయాణం అంటే ఒక అందమైన అనుభూతి. కానీ, కొంతమందికి మాత్రం అది ఒక పీడకలగా మారుతుంది.…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. నటుడు విజయ్ స్థాపించిన…
PM Kisan : భారతదేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం…
This website uses cookies.