
Modi : ఉద్యోగులకు భారీ శుభవార్త... జీతాలు పెంచిన మోడీ సర్కార్... ఎంతో తెలుసా...!
Modi : మోడీ ప్రభుత్వం ఎన్నికల ఫలితాల తరువాత పెద్ద శుభవార్త చెప్పింది. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే, అవుననే సమాధానం వస్తున్నది. ఉద్యోగులకు జీతాలు అనేవి కరణీయంగా పెరగవచ్చు. ఉద్యోగులకు ఇది ఒక పెద్ద శుభవార్త అనే చెప్పొచ్చు. ఇకపై బంపర్ బోనాంజ కాబోతుంది. భారీ వేతనం పెంపుతో వచ్చే నెల నుండి జీతాలలో పెంపు ఖాతాలలో జమ అవుతుందా. బయటకు వస్తున్నటువంటి నివేదికల ప్రకారం చూస్తే,అవును అనే సమాధానం వస్తుంది. జీతాలు అనేవి ఎంతవరకు పెంచవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ప్రభుత్వ ఉద్యోగుల షార్ట్ ఫాల్ అలవెన్స్ ను కేంద్ర ప్రభుత్వం తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఇది జూలై నుండి జరగవచ్చు అని నివేదికలు తెలిపాయి. చివరిగా పెంచినటువంటి DA జులై నుండి అమలు లోకి వస్తున్నట్లుగా తెలిపింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ మరియు పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ అనేది వస్తుంది. ద్రవ్యోల్బణ ప్రభావం వలన రోజు వారి ఖర్చులు కూడా పెరగటం వలన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పై ప్రభావం పడకుండా ఉండటానికి ప్రభుత్వం DA మరియు DR లను పెంచుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 50 లక్షల మందికి DA అనేది ఇస్తూ ఉన్నది. అంతే 67 లక్షల మందికి పైగా పెన్షనర్ల ఉన్నారు. DA పెంపు అనేది ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తుంది. మూలవేత్తంతో పాటుగా DA పెంపు తో ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి…
మోడీ ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చిలో DA ను నాలుగు శాతం వరకు పెంచింది. ఈరోజుకి 50 శాతం వరకు పెరగనున్నది. దీనికి కారణం బేసిక్ వేతనంతో పాటుగా DA పెంపును కూడా కలుపుతారు అని భావిస్తున్నారు. 2004లో కూడా ఇదే జరిగింది. తర్వాత DA అనేది 50% వరకు దాటిన తర్వాత దానిని బేసిక్ ఫెలో విలీనం చేయబడింది. కానీ అప్పుడు అలా జరగలేదు. 6వ వేతన సంఘం కానీ, 7వ వేతనం సంఘం కానీ అలాంటి సిఫారిస్ లు ఏమీ చేయలేదు. కానీ 2004 నిర్ణయాన్ని పెరుగులోనికి తీసుకున్నట్లయితే ప్రభుత్వ బేసిక్ పేలో చేర్చవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. DA 50 శాతానికి చేరిన తరువాత ఇంటి అద్దె అలవెన్స్,చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, చైల్డ్ కేర్ కోసం స్పెషల్ అలవెన్స్,హాస్టల్ సబ్సిడీ, గ్రాట్యూటీ సీలింగ్ వీటన్నిటిని ఆటోమేటిక్ గా రివెంజ్ చేస్తారు.
Modi : ఉద్యోగులకు భారీ శుభవార్త… జీతాలు పెంచిన మోడీ సర్కార్… ఎంతో తెలుసా…!
నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే,కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విలీనాన్ని ప్రకటించవచ్చు. లెవెల్ 1 క్యాటగిరిలో ఉన్న ఉద్యోగులను పరిశీలించినట్లయితే వారి గ్రేడ్ పే 1800 నుండి 2800. 7వ పే మ్యాట్రిక్స్ ప్రకారం చూస్తే, వారి మూల వేతనం రూ.18,000 అలాగే గరిష్టంగా రూ. 29,200 వరకు ఉంటుంది. అలాగే DA 50% అనగా లెవెల్ 1 సిబ్బందికి రూ. 9000. అప్పుడు వారి కనీసం మూలవేతనం చూస్తే రూ. 27000 వరకు ఉంటుంది. అనగా రూ. 9000 వరకు పెరిగింది. అప్పుడు DA అనేది సూన్న నుండి మొదలవుతుంది…
Funky Movie First Day Collections : మాస్ కా దాస్గా పేరుపొందిన విశ్వక్ సేన్ vishwak sen హీరోగా,…
Today Horoscope 14th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం, ఫిబ్రవరి 14, 2026 నాడు గ్రహాల…
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
This website uses cookies.