
Modi : ఉద్యోగులకు భారీ శుభవార్త... జీతాలు పెంచిన మోడీ సర్కార్... ఎంతో తెలుసా...!
Modi : మోడీ ప్రభుత్వం ఎన్నికల ఫలితాల తరువాత పెద్ద శుభవార్త చెప్పింది. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే, అవుననే సమాధానం వస్తున్నది. ఉద్యోగులకు జీతాలు అనేవి కరణీయంగా పెరగవచ్చు. ఉద్యోగులకు ఇది ఒక పెద్ద శుభవార్త అనే చెప్పొచ్చు. ఇకపై బంపర్ బోనాంజ కాబోతుంది. భారీ వేతనం పెంపుతో వచ్చే నెల నుండి జీతాలలో పెంపు ఖాతాలలో జమ అవుతుందా. బయటకు వస్తున్నటువంటి నివేదికల ప్రకారం చూస్తే,అవును అనే సమాధానం వస్తుంది. జీతాలు అనేవి ఎంతవరకు పెంచవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ప్రభుత్వ ఉద్యోగుల షార్ట్ ఫాల్ అలవెన్స్ ను కేంద్ర ప్రభుత్వం తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఇది జూలై నుండి జరగవచ్చు అని నివేదికలు తెలిపాయి. చివరిగా పెంచినటువంటి DA జులై నుండి అమలు లోకి వస్తున్నట్లుగా తెలిపింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ మరియు పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ అనేది వస్తుంది. ద్రవ్యోల్బణ ప్రభావం వలన రోజు వారి ఖర్చులు కూడా పెరగటం వలన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పై ప్రభావం పడకుండా ఉండటానికి ప్రభుత్వం DA మరియు DR లను పెంచుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 50 లక్షల మందికి DA అనేది ఇస్తూ ఉన్నది. అంతే 67 లక్షల మందికి పైగా పెన్షనర్ల ఉన్నారు. DA పెంపు అనేది ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తుంది. మూలవేత్తంతో పాటుగా DA పెంపు తో ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి…
మోడీ ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చిలో DA ను నాలుగు శాతం వరకు పెంచింది. ఈరోజుకి 50 శాతం వరకు పెరగనున్నది. దీనికి కారణం బేసిక్ వేతనంతో పాటుగా DA పెంపును కూడా కలుపుతారు అని భావిస్తున్నారు. 2004లో కూడా ఇదే జరిగింది. తర్వాత DA అనేది 50% వరకు దాటిన తర్వాత దానిని బేసిక్ ఫెలో విలీనం చేయబడింది. కానీ అప్పుడు అలా జరగలేదు. 6వ వేతన సంఘం కానీ, 7వ వేతనం సంఘం కానీ అలాంటి సిఫారిస్ లు ఏమీ చేయలేదు. కానీ 2004 నిర్ణయాన్ని పెరుగులోనికి తీసుకున్నట్లయితే ప్రభుత్వ బేసిక్ పేలో చేర్చవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. DA 50 శాతానికి చేరిన తరువాత ఇంటి అద్దె అలవెన్స్,చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, చైల్డ్ కేర్ కోసం స్పెషల్ అలవెన్స్,హాస్టల్ సబ్సిడీ, గ్రాట్యూటీ సీలింగ్ వీటన్నిటిని ఆటోమేటిక్ గా రివెంజ్ చేస్తారు.
Modi : ఉద్యోగులకు భారీ శుభవార్త… జీతాలు పెంచిన మోడీ సర్కార్… ఎంతో తెలుసా…!
నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే,కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విలీనాన్ని ప్రకటించవచ్చు. లెవెల్ 1 క్యాటగిరిలో ఉన్న ఉద్యోగులను పరిశీలించినట్లయితే వారి గ్రేడ్ పే 1800 నుండి 2800. 7వ పే మ్యాట్రిక్స్ ప్రకారం చూస్తే, వారి మూల వేతనం రూ.18,000 అలాగే గరిష్టంగా రూ. 29,200 వరకు ఉంటుంది. అలాగే DA 50% అనగా లెవెల్ 1 సిబ్బందికి రూ. 9000. అప్పుడు వారి కనీసం మూలవేతనం చూస్తే రూ. 27000 వరకు ఉంటుంది. అనగా రూ. 9000 వరకు పెరిగింది. అప్పుడు DA అనేది సూన్న నుండి మొదలవుతుంది…
Revanth Reddy : తెలంగాణ Telangana State రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే…
Summer Business Idea : వేసవి కాలం వచ్చేసింది.. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఎండల్లో…
PM Kisan 23rd installment : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి, పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…
Gold Silver Rate April 6th 2026 : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పసిడి ధరలకు…
Karthika Deepam 2 April 6th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్లో ప్రసారం అవుతూ,…
Summer Buttermilk : ఎండలు మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగను మించిన పానీయం మరొకటి లేదు. సాధారణంగా మజ్జిగ…
Mango : వేసవి కాలం రాగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండు. అయితే పచ్చి మామిడికాయ మరియు…
Iced Tea Iced Coffee : వేసవి కాలంలో చల్లటి పానీయాలు తాగడం అందరికీ ఇష్టమే కానీ బరువు తగ్గాలని…
Pakistan Iran : గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోవడం పాకిస్తాన్ పాలిట పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే…
Ration Cards : తెలంగాణలో అనర్హులైన రేషన్ కార్డుదారులపై ప్రభుత్వాలు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యాయి. నిరుపేదల కోసం ఉద్దేశించిన ఉచిత…
Chicken Prices : నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా మండిపోతున్న చికెన్ ధరలు ఎట్టకేలకు…
India Masterstroke: సముద్ర మార్గాల ద్వారా సాగే ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తిరుగుతోంది. దశాబ్దాలుగా చమురు…
This website uses cookies.