Modi : మోడీ ప్రభుత్వం ఎన్నికల ఫలితాల తరువాత పెద్ద శుభవార్త చెప్పింది. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే, అవుననే సమాధానం వస్తున్నది. ఉద్యోగులకు జీతాలు అనేవి కరణీయంగా పెరగవచ్చు. ఉద్యోగులకు ఇది ఒక పెద్ద శుభవార్త అనే చెప్పొచ్చు. ఇకపై బంపర్ బోనాంజ కాబోతుంది. భారీ వేతనం పెంపుతో వచ్చే నెల నుండి జీతాలలో పెంపు ఖాతాలలో జమ అవుతుందా. బయటకు వస్తున్నటువంటి నివేదికల ప్రకారం చూస్తే,అవును అనే సమాధానం వస్తుంది. జీతాలు అనేవి ఎంతవరకు పెంచవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ప్రభుత్వ ఉద్యోగుల షార్ట్ ఫాల్ అలవెన్స్ ను కేంద్ర ప్రభుత్వం తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఇది జూలై నుండి జరగవచ్చు అని నివేదికలు తెలిపాయి. చివరిగా పెంచినటువంటి DA జులై నుండి అమలు లోకి వస్తున్నట్లుగా తెలిపింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ మరియు పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ అనేది వస్తుంది. ద్రవ్యోల్బణ ప్రభావం వలన రోజు వారి ఖర్చులు కూడా పెరగటం వలన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పై ప్రభావం పడకుండా ఉండటానికి ప్రభుత్వం DA మరియు DR లను పెంచుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 50 లక్షల మందికి DA అనేది ఇస్తూ ఉన్నది. అంతే 67 లక్షల మందికి పైగా పెన్షనర్ల ఉన్నారు. DA పెంపు అనేది ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తుంది. మూలవేత్తంతో పాటుగా DA పెంపు తో ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి…
మోడీ ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చిలో DA ను నాలుగు శాతం వరకు పెంచింది. ఈరోజుకి 50 శాతం వరకు పెరగనున్నది. దీనికి కారణం బేసిక్ వేతనంతో పాటుగా DA పెంపును కూడా కలుపుతారు అని భావిస్తున్నారు. 2004లో కూడా ఇదే జరిగింది. తర్వాత DA అనేది 50% వరకు దాటిన తర్వాత దానిని బేసిక్ ఫెలో విలీనం చేయబడింది. కానీ అప్పుడు అలా జరగలేదు. 6వ వేతన సంఘం కానీ, 7వ వేతనం సంఘం కానీ అలాంటి సిఫారిస్ లు ఏమీ చేయలేదు. కానీ 2004 నిర్ణయాన్ని పెరుగులోనికి తీసుకున్నట్లయితే ప్రభుత్వ బేసిక్ పేలో చేర్చవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. DA 50 శాతానికి చేరిన తరువాత ఇంటి అద్దె అలవెన్స్,చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, చైల్డ్ కేర్ కోసం స్పెషల్ అలవెన్స్,హాస్టల్ సబ్సిడీ, గ్రాట్యూటీ సీలింగ్ వీటన్నిటిని ఆటోమేటిక్ గా రివెంజ్ చేస్తారు.
నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే,కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విలీనాన్ని ప్రకటించవచ్చు. లెవెల్ 1 క్యాటగిరిలో ఉన్న ఉద్యోగులను పరిశీలించినట్లయితే వారి గ్రేడ్ పే 1800 నుండి 2800. 7వ పే మ్యాట్రిక్స్ ప్రకారం చూస్తే, వారి మూల వేతనం రూ.18,000 అలాగే గరిష్టంగా రూ. 29,200 వరకు ఉంటుంది. అలాగే DA 50% అనగా లెవెల్ 1 సిబ్బందికి రూ. 9000. అప్పుడు వారి కనీసం మూలవేతనం చూస్తే రూ. 27000 వరకు ఉంటుంది. అనగా రూ. 9000 వరకు పెరిగింది. అప్పుడు DA అనేది సూన్న నుండి మొదలవుతుంది…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.