
PM Kisan : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త... పీఎం కిసాన్ 17వ విడత విడుదల...!
PM Kisan : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన లబ్ధిదారులకు శుభవార్త. పీఎం కిసాన్ యోజన 17వ విడత కోసం దేశంలోని అర్హులైన రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అయితే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 17వ విడత సీఎం కిసాన్ యోజన నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ అర్హులైన రైతులందరికీ డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తూ వస్తుంది.
ఈ నేపథ్యంలోనే మే నెలలో పీఎం కిసాన్ యోజన సంబంధించి 17వ విడత నగదును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పీఎం కిసాన్ 16వ విడతను చివరిసారిగా ఫిబ్రవరి 28 2024న ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీనిలో భాగంగా దాదాపు తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇక ఈ సమయంలో దాదాపు 21 వేల కోట్లకు పైగా నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు బదిలీ చేసింది.
అయితే దేశంలో వెనకబడిన , ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్థికంగా ప్రయోజనం కల్పించే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2000 చొప్పున మూడు విడతలుగా రూ.6000 బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.అయితే ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ యోజన సంబంధించి 16 విడతలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం జరిగింది. కానీ మే నెలలో రావాల్సిన 17వ విడత చెల్లింపులను త్వరలోనే బదిలీ చేయనుంది.. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
PM Kisan : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త… పీఎం కిసాన్ 17వ విడత విడుదల…!
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కచ్చితంగా ఇవి చేయాల్సిందే..ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ యోజన 17వ విడత పొందాలంటే రైతులు కచ్చితంగా వారి యొక్క ల్యాండ్ డేటా సీడింగ్ మరియు ఆధార్ , బ్యాంకు ఖాతా లింకుతో పాటు ఈ కేవైసీ ని కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని చేసుకోనివారు పీఎం కిసాన్ పథకం కింద విడుదలయ్యే 17వ విడత నగదు పొందలేరు.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.