
దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న ఇంధనల ధరలు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్తోపాటు వంట గ్యాస్ ధరలు కూడా బాగా పెరిగాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంధన ధరలను చెల్లించేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు కరోనా వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టాలు, సమస్యల్లో ఉన్నవారిపై పెరుగుతున్న ఇంధన ధరలు గుదిబండగా మారాయి.
why fuel prices are not decreasing in india
దేశంలో అంతలా ధరలు పెరిగిపోతున్న వాటిని ప్రభుత్వాలు ఎందుకు తగ్గించడం లేదు ? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు నడిచేది ప్రజలు చెల్లించే పన్నుల వల్లే. అందువల్ల వాటిని తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం ధోరణినే అనుసరిస్తున్నాయి. ఫలితంగా ధరలు తగ్గడం లేదు.
ఇక కరోనా నేపథ్యంలో గతేడాది చమురు సంస్థలకు నష్టాలు వచ్చాయి. వాడకం తక్కువైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. దీంతో చమురు సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా ఆ నష్టాలను పూడ్చుకునేందుకు నిత్యం ఉత్పత్తి చేసే చమురు పరిమాణాన్ని తగ్గించింది. తక్కువ చమురును వెలికి తీస్తోంది. దీంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే మరికొంత కాలం ఇదే తీరు కొనసాగే అవకాశం ఉంది. ఆ తరువాతే ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
మన దేశంలో ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్లను బట్టి మారుతుంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగితే ఇక్కడ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. చమురు ధర తగ్గితే ఆ ధరలు తగ్గుతాయి. కానీ చమురు ధరలు పెరుగుతున్నందునే ఇంధన ధరలు కూడా పెరుగుతున్నాయి. కనుకనే రేట్లు తగ్గడం లేదు. మరి భవిష్యత్తులో అయినా ఇంధన ధరలు తగ్గుతాయా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ENG vs PAK T20 World Cup 2026 శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026…
Indiramma Houses : ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్లో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను…
Hyderabad : హైదరాబాద్ నగరంలో దోమల సమస్య రోజురోజుకు తీవ్రమవుతుండటానికి ఆశ్చర్యకరమైన కారణం బయటపడింది. నగర ప్రజల ఆరోగ్య రక్షణ…
Ys Jagan : తిరుమల లడ్డూ Thirupathi Laddu వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.…
Mahesh Babu vs Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోలే వినిపిస్తోంది. తాజాగా…
YSRCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో చిత్తూరు జిల్లా అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Peddireddy Ramachandra Reddy కుటుంబం…
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా…
Pawan Kalyan Vijay : తమిళనాడు Tamil Nadu Politics రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ పేరు Vijay మార్మోగిపోతోంది.…
Sara Tendulkar : సోషల్ మీడియా విస్తరణతో ప్రతి చిన్న విషయం కూడా పెద్ద చర్చగా మారుతోంది. ఇటీవల ప్రముఖ…
Annamaya District : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి…
KCR : తెలంగాణ Telangana రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు గులాబీ బాస్ కేసీఆర్ వైపే ఉంది. అసెంబ్లీ ఎన్నికల…
Good News : ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు లేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ప్రధాన్ మంత్రి…
This website uses cookies.