
young boy misused girl photos online in madhyapradesh
Crime News : స్మార్ట్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ.. ఒక్కోసారి ఆ స్మార్ట్ ఫోన్ వల్ల చాలా నష్టాలు కూడా ఉంటాయి అని ఇటువంటి ఘటనల గురించి తెలిసినప్పుడు అర్థం అవుతుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. 10 వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికకు తన తండ్రి కరోనా సమయంలో స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఆన్ లైన్ క్లాసెస్ కోసం ఆ బాలిక ఆ ఫోన్ ను వాడేది. అయితే.. ఖాళీ సమయంలో ఆ ఫోన్ లో రకరకాల గేమ్స్ ఆడేది. అందులో ఓ గేమ్ ఆడుతూ ఒక యువకుడికి పరిచయం అయింది. ఇద్దరూ రోజూ గేమ్స్ ఆడుతూ తమ గురించి మాట్లాడుకునేవారు.
young boy misused girl photos online in madhyapradesh
ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది. దీంతో కొన్నాళ్లకు ఆ బాలికకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి ఐడీలను తీసుకొని వాటి నుంచి తన పర్సనల్ ఫోటోలను, వీడియోలను సేకరించి.. వాటిని ఎడిట్ చేసి అసభ్యకరంగా మార్చాడు. వాటిని ఆ బాలిక వాట్సప్ కు పంపించాడు. తనను బెదిరించారు. ఈ విషయాన్ని వెంటనే బాలిక తన తండ్రికి తెలిపింది. దీంతో అప్పటి నుంచి ఆ బాలిక తండ్రిని బెదిరించడం మొదలు పెట్టాడు ఆ యువకుడు.
నీ కూతురును నా వద్దకు పంపు. లేదంటే నీ కూతురు ఫోటోలు, వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటూ బెదిరించాడు ఆ యువకుడు. ఆ బాలిక తండ్రి దానికి ఒప్పుకోలేదు. దీంతో ఆ బాలిక ఫోటోలను, వీడియోలను ఆ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశాడు. దీంతో బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
This website uses cookies.