4 thousand kilometers on a single charge Electric Vehicle
Electric vehicle : ఓ ఎలక్ట్రిక్ వెహికిల్ రికార్డుల సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 4వేల 11 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ బైక్ ను గ్రావ్టన్ మోటర్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ బైక్ను ఒక సారి ఛార్జింగ్ చేసి కన్యాకుమారి నుంచి లడఖ్ లోని ఖర్దంగ్ వరకు నడపించాు. ఇందుకు సుమారు 164 గంటల సమయం పట్టింది. ఈ బైక్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. ఈ బైక్ సెప్టెంబర్ 13, 2021న కన్యాకుమారి నుంచి జెర్నీ ప్రారంభించింది ఈ బైక్. 2021 సెప్టెంబర్ 20న దీని ప్రయాణం ముగిసింది.
కన్యాకుమారి నుంచి మనాలి వరకు సుమారుగా 3,400 కిలో మీటర్లను నాన్స్టాప్గా జర్నీ చేశారు. ఆ తర్వాత మిగిలిన దూరాన్ని ప్రయాణించారు. ఈ మార్గంలో మెకానికల్కు సంబంధించిన సమస్యలు సైతం తెలెత్తలేదని బైక్ పై ప్రయాణించిన వారు చెబుతున్నారు.ఈ బైక్కు క్వాంటా (Quanta) అని పేరు పెట్టారు. ఈ బైక్ బ్యాటరీని సులువుగా మార్చవచ్చు. బ్యాటరీని నిర్దిష్ట స్టేషన్లో మార్చడం సాధ్యమవుతుంది. దీని రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించినందుకు తయారీదారు కృతజ్ఞతలు తెలిపారు.
4 thousand kilometers on a single charge Electric Vehicle
భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన బైకులను తయారుచేస్తామని చెప్పారు. 2022 సంవత్సరం చివరి నాటికి ఈ బైక్లను భారీ ఎత్తున తయారు చేస్తామని చెబుతున్నారు. హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బైక్ గురించి వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.. మరి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించే వరకు ఛార్జింగ్ పెట్టే అవసరమే ఉండదు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.