Electric Vehicle : ఒక్క సారి చార్జింగ్ చేస్తే 4వేల కిలోమీటర్లు.. ఈవీలో సంచలనం..

Advertisement
Published by
Advertisement

Electric vehicle : ఓ ఎలక్ట్రిక్ వెహికిల్ రికార్డుల సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 4వేల 11 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ బైక్ ను గ్రావ్టన్ మోటర్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ బైక్‌ను ఒక సారి ఛార్జింగ్ చేసి కన్యాకుమారి నుంచి లడఖ్ లోని ఖర్దంగ్ వరకు నడపించాు. ఇందుకు సుమారు 164 గంటల సమయం పట్టింది. ఈ బైక్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ బైక్ సెప్టెంబర్ 13, 2021న కన్యాకుమారి నుంచి జెర్నీ ప్రారంభించింది ఈ బైక్. 2021 సెప్టెంబర్ 20న దీని ప్రయాణం ముగిసింది.

Advertisement

కన్యాకుమారి నుంచి మనాలి వరకు సుమారుగా 3,400 కిలో మీటర్లను నాన్‌స్టాప్‌గా జర్నీ చేశారు. ఆ తర్వాత మిగిలిన దూరాన్ని ప్రయాణించారు. ఈ మార్గంలో మెకానికల్‌కు సంబంధించిన సమస్యలు సైతం తెలెత్తలేదని బైక్ పై ప్రయాణించిన వారు చెబుతున్నారు.ఈ బైక్‌కు క్వాంటా (Quanta) అని పేరు పెట్టారు. ఈ బైక్ బ్యాటరీని సులువుగా మార్చవచ్చు. బ్యాటరీని నిర్దిష్ట స్టేషన్‌లో మార్చడం సాధ్యమవుతుంది. దీని రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించినందుకు తయారీదారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

4 thousand kilometers on a single charge Electric Vehicle

Electric vehicle : క్వాంటా అని పేరు

భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన బైకులను తయారుచేస్తామని చెప్పారు. 2022 సంవత్సరం చివరి నాటికి ఈ బైక్‌లను భారీ ఎత్తున తయారు చేస్తామని చెబుతున్నారు. హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బైక్ గురించి వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.. మరి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించే వరకు ఛార్జింగ్ పెట్టే అవసరమే ఉండదు.

Advertisement

Recent Posts

CM Revanth Reddy : సాల్యూట్ CM రేవంత్..!

CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…

1 hour ago

Mobile Recharge : మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త ఇకపై ఆ రీఛార్జ్ తిప్పలు తప్పినట్లే..!

Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…

3 hours ago

Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో డీఏ పెంపు ప్రకటన? 3 నెలల బకాయిలు కూడా!

Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…

4 hours ago

AP and Telangana Weather Report : ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్.. రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…

5 hours ago

Farmer : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు.. వచ్చిన భూ పరిహారంతో ఏకంగా హెలికాప్టర్ కొంటున్న ఓ రైతు..!

Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…

8 hours ago

Gold Silver Rate 31st March 2026 : పసిడి ప్రియులకు అలర్ట్: మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు

Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…

9 hours ago

Karthika Deepam 2 March 31st 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. మనవరాలిపై పారిజాతం ఎనలేని ప్రేమ!

Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…

10 hours ago

Pineapple Juice : వేసవిలో ఒక్క గ్లాసు పైనాపిల్ రసం తాగితే మీ శరీరంలో జరిగే వింతలు తెలిస్తే అస్సలు వదలరు..!

Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…

11 hours ago

Potatoes : వేసవిలో పొటాటో తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…

12 hours ago

Tea With Biscuits : టీ టైమ్ లో బిస్కెట్లు తింటున్నారా అయితే ఈ చేదు నిజాలు తెలుసుకోకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం..!

Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…

13 hours ago

Ys Jagan : బ్రేకింగ్ : హుటాహుటిన డిల్లీ కి జగన్ , మోడీ నుంచి అర్జంట్  పిలుపు??

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…

21 hours ago

INDIAN ARMY : GOOSEBUMPS NEWS : 2 లక్షల డ్రోన్లు రంగంలోకి దించిన రాజ్ నాథ్ సింగ్..!

INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…

23 hours ago