
7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే మార్చి నెలలో డీఏ పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ జులైలో డీఏ పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి.. ప్రతి సంవత్సరం డీఏ రెండు సార్లు పెరుగుతుంది. జనవరి, జులైలో ప్రతి సంవత్సరం రెండు సార్లు పెరుగుతుంది. గత జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. మరోసారి జులైలో పెరగనుంది. గత నెలలో 4 శాతం డీఏ పెరిగింది. అది జనవరి 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. డీఏ, డీఆర్ పెరిగింది.
7th Pay Commission how much da to be hiked for govt employees
ఏఐసీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ఫిబ్రవరి 2023 లో 0.1 పాయింట్స్ తగ్గింది. 132.7 పాయింట్స్ కి చేరింది. జనవరి 2023 లో ఆల్ ఇండియా ఇండెక్స్ ప్రకారం 132.8 పాయింట్స్ ఉంది. 28 ఏప్రిల్ 2023న మార్చి 2023 కి సంబంధించిన ఏఐసీపీఐ ఐడబ్ల్యూ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి డేటా ప్రకారం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్.. 3 శాతం పెరగనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ 42 శాతంగా ఉంది. జులై 2023లో జరగనున్న సవరణలో 45 శాతంగా డీఏ పెరిగే అవకాశం ఉంది.
7th Pay Commission hike in salary announced for these govt employees
ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను మరో 3 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హర్యానా ప్రభుత్వం గత వారమే డీఏను 4 శాతానికి పెంచింది. 38 శాతంగా ఉన్న డీఏ.. 42 శాతానికి పెంచారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల.. 3 శాతం డీఏను పెంచింది. ఇదివరకు 31 శాతంగా ఉన్న డీఏ.. 34 శాతానికి పెంచారు. దీని వల్ల.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో 2.15 లక్షల మంది ఉద్యోగులకు, 1.90 పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. దీని వల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి మరో రూ.500 కోట్ల భారం పడనుంది.
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
This website uses cookies.