Categories: ExclusiveNewsTrending

7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన

7th Pay Commission : ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంచుతున్నట్టు ప్రకటించింది. డీఏ, డీఆర్ ను 4 శాతానికి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీపీసీ అంటే సెంట్రల్ పే కమిషన్ సిఫారసు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ 34 శాతంగా ఉంది. దాన్ని 38 శాతానికి పెంచనున్నారు.

జులై 1, 2022 నుంచి 34 శాతం డీఏను ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్నారు. తాజా పెంపుతో 38 శాతం డీఏ పెరగనుంది. ఈ ప్రకటన వల్ల 68 వేల రెగ్యులర్ ఉద్యోగులకు జీతం పెరగనుంది. ప్రభుత్వం మీద మరో రూ.120 కోట్ల భారం పడనుంది. అధికారికంగా ప్రభుత్వం కల్పించే క్వార్టర్స్ లేని వాళ్లకు జనవరి 1, 2023 నుంచి ప్రభుత్వం హెచ్ఆర్ఏను అందిస్తామని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖందు తెలిపారు.

7th Pay Commission on da hike for govt employees of arunachal pradesh

7th Pay Commission : ఏడో సీపీసీ ప్రకారం ఎన్పీఏ చెల్లించనున్న ప్రభుత్వం

దీని వల్ల ప్రభుత్వం మీద మరో 42 కోట్ల భారం పడనుంది. ప్రభుత్వ డాక్టర్లకు నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్(ఎన్పీఏ)ను కూడా చెల్లిస్తామని తెలిపారు.ఏడో సీపీసీ ప్రకారం.. ప్రభుత్వ డాక్టర్లు అందరికీ నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ ను అందిస్తామని, ఈ సొసైటీకి డాక్టర్ల అవసరం ఎంతో ఉందని సీఎం అన్నారు. జనవరి 1, 2023 నుంచి ఎన్పీఏ చెల్లిస్తామని అన్నారు. దీని వల్ల రూ.10 కోట్ల వరకు ప్రభుత్వ మీద భారం పడనుందని సీఎం తెలిపారు.

Recent Posts

Copper Sun Vastu Tips | ఇంట్లో రాగి సూర్యుడిని ఉంచడం వల్ల కలిగే విశిష్ట‌ ప్రయోజనాలు

Copper Sun Vastu Tips | హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష దేవతగా పూజించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాధిపతిగా విశిష్ట స్థానం…

2 minutes ago

KTR Responds : ఫస్ట్ టైం కవిత ఇష్యూ పై స్పందించిన కేటీఆర్

KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…

9 hours ago

New Scheme for Women : డ్వాక్రా మహిళల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…

10 hours ago

AI దెబ్బకు ఒరాకిల్‌లో రోడ్డున పడ్డ 3 వేల మంది ఉద్యోగులు

AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…

11 hours ago

Romance : పబ్లిక్ గా ట్రైన్ లో అందరు చూస్తుండగా ముద్దుల్లో తేలిన జంట

సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…

12 hours ago

Good News : నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం!

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…

13 hours ago

Mobile Offer | కేవలం ₹2,149కే 5G ఫోన్?.. Oppo K13x పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్

Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…

14 hours ago

Ganesh Chaturthi Boosts | గణేష్ చతుర్థి 2025: భక్తి పండుగ మాత్రమే కాదు… రూ. 45,000 కోట్ల వ్యాపారం!

Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…

15 hours ago