
#image_title
8th Pay Commission | దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission) అమలుపై కీలక అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా, జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం వేతన సంఘం ఏర్పాటుకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవికంగా జీతాల పెంపు 2027 జులైలో అమలులోకి వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
#image_title
ఏమంటున్నారు నిపుణులు?
7వ వేతన సంఘం మాదిరిగానే, 8వ వేతన సంఘం ఏర్పాటయిన తర్వాత నివేదిక తయారీకి 12–18 నెలల సమయం పడే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమైతే, 2027 మధ్య నాటికి అమలు సాధ్యమవుతుంది. దీంతో 2026 జనవరి నుంచి వేతన సవరణ బకాయిలు చెల్లించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సుమారు 18 నెలల బకాయిలు ఉద్యోగులకు లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎంత వరకు జీతాలు పెరగొచ్చు?
ప్రస్తుతం ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుండి
3.0 – 3.2 వరకు పెరిగే అవకాశముంది
దీని ఆధారంగా జీతాలు సుమారు 20–25% వరకు పెరగొచ్చని భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణం, డీఏ రేట్లు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు…
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…
This website uses cookies.