anandayya medicine Took kotaiahm Dies
కృష్ణపట్నం ఆనందయ్య anandayya medicine కరోనా మందు తీసుకొని కోలుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందాడు. గుంటూరు జిల్లా జీజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోటయ్య చనిపోయాడు. ఆయన గత పది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కోటయ్య ఆనారోగ్య సమస్యల వల్ల చనిపోయాడా… లేదా కరోనా వల్ల చనిపోయాడా అనే విషయం కుటుంబ సభ్యులు.. తమకు తెలియదన్నారు. ఆయన గత నాలుగు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలోనే చనిపోయాడు.
అంతకుముందు కోటయ్య.. ఆనందయ్య anandayya medicine కరోనా మందు తీసుకున్నారు. ఆ మందు తీసుకున్నాక నేను కోలుకున్నాను అని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆనందయ్య కరోనా మందును తీసుకుని తాను కోలుకున్నాను అని తెలిపారు. మందు తీసుకోగానే ఆక్సిజన్ లేవల్స్ బాగా పెరిగాయని కోటయ్య చెప్పారు. కోటయ్య చెప్పిన విషయాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
anandayya medicine Took kotaiahm Dies
సీపీఐ నేత నారాయణ.. బొనిగె ఆనందయ్యకు తాను ఫోన్ చేశాను అని చెప్పారు. కానీ ఆనందయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు. ఏపీ ప్రభుత్వ, కార్పోరెట్ సంస్థలు ఒత్తిడితో ఆనందయ్యను ఎక్కడో నిర్భందించారని సీపిఐ నారాయణ అన్నారు. ఆనందయ్య ఆచూకీపై తాను కోర్టులో ఫిటిషన్ వేస్తా అని తెలిపారు. ఇదిలావుంటే, ఈ రోజు హైకోర్టులో ఆనందయ్య మందుపై విచారణ జరగనుంది. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి అనుమతించాలని హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.