Categories: ExclusiveNews

Kings Ruled INDIA : భారతదేశాన్ని పాలించిన అత్యంత శక్తిమంతమైన రాజులు వీరే..!

Advertisement
Advertisement

Kings Ruled INDIA : భారతదేశాన్ని ఎందరో మహానుభావులు పాలించారు.. ఆ రాజుల కాలంలో ఎటువంటి సంస్కృతి, సంప్రదాయాలను నెలకొల్పారు.. మరి కొంతమంది రాజులు వారి హయాంలో పెద్దపెద్ద కోటలను నిర్మించారు.. ఈ వీడియోలో భారత దేశ చరిత్రలో నిలిచిపోయిన ఐదుగురు రాజుల గురించి తెలుసుకుందాం..

Advertisement

శ్రీ కృష్ణదేవరాయలు : తురువ వంశానికి చెందిన 3వ పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఇతను దక్షణానికి చెందిన గొప్ప పాలకుడు.. ఇతను విజయ నగర పాలకుడు.. ఇతను దక్షిణ భారతదేశంపై మొగల్ చక్రవర్తుల ఆక్రమణలను నిలిపివేశారు, ఇతను అనేక దేవాలయాలను నిర్మించాడు.. అంతే కాక ఇతను గోల్కొండ సుల్తానులను మరియు ఒడిస్సా కళింగ రాజులను జయించి తన రాజ్యాన్ని విస్తరించాడు. ఇతనికి భయపడి బాబర్ ఇతని సైన్యంపై యుద్ధం చేయలేదు.. మహారాణా ప్రతాప్ : ఇతను మొవ్వర్ వంశానికి చెందిన రాజుకు పాలకుడు. వీరు మొగల్ సామ్రాజ్యానికి పాలకులు భారతదేశం అంతటా విస్తరిస్తున్న వేళ మిగతా రాజులు వారిని ఒడించలేక మొగల్ పాలకులకు వారి రాజ్యాలను అప్పగిస్తున్న వేళ మోవ్వర్ వంశం లో సూర్యుడి లా మహా రాణా ప్రతాప్ ఉద్భవించాడు. మొవ్వార్ వంశం యొక్క గొప్పదనాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకొని మొగల్ పాలకుల నుంచి కాపాడుకోవాలని పోరాటం చేశాడు.. తన దేశాన్ని కాపాడడం కోసం అక్బర్ తో యుద్ధం చేశాడు కానీ.. ఆ యుద్ధం లో ఓడిపోయాడు. వారిమీద గెలిచే వరకు తను మంచం మీద పడుకోనని.. ప్లేటులో అన్నం తిననని.. ఎటువంటి రాజభోగాలు అనుభవించని శబదం చేసుకున్నాడు.. మళ్లీ వారితో యుద్ధం చేసి గెలిచే వరకు ఇలాగే ఉండాలని భీష్మించుకు కూర్చున్నాడు .. ఆ తరువాత వారితో యుద్ధం చేసి గెలుస్తాడు.

Advertisement

Another Powerful 5 Kings Who Ruled INDIA In Past

అక్బర్ : అక్బర్ మొగల్ సామ్రాజ్యానికి చెందిన 3వ పాలకుడు.. తన తండ్రి హామయున్ అడుగు జాడల్లో నడిచి మొగల్ సామ్రాజ్యాన్ని భారత ఉపఖండం అంత విస్తరింపజేశాడు.గోదావరి నది కి ఉత్తరాన ఉన్న దాదాపు మొత్తం ఉపఖండం పరిపాలించాడు. హిందూ మరియు ముస్లింల ప్రేమను గెలుచుకున్న ఏకైక రాజు అక్బర్. ఎన్నో పెద్ద పెద్ద కోటలు నిర్మించాడు.. అక్బర్ కు ఎంతో పెద్ద సైన్యం ఉండేది.. యుద్ధంలో అక్బర్ ఎన్నో రకాల కొత్త కొత్త టెక్నిక్స్ ను ఉపయోగించేవాడు.. ఆ రాజ్యంలో కూడా ఎన్నో రకాల కొత్త కట్టడాలను నిర్మించేవాడు.. 19వ శతాబ్దం వరకు మొగల్ సామ్రాజ్యo నిలబడడానికి కారణం అక్బర్.. శివాజీ మహారాజ్ : ఇతను మరాఠా పాలనలో యెంతో ప్రజాదరణ పొందిన విజయవంతమైన పాలకులు.. వీరు చిన్న వయస్సు నుంచి గెరిల్లా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఈయనకు చిన్నప్పటి నుంచి యెంతో దేశ భక్తి కలదు.. ఇతనికి మొగల్ పాలన అంటే అసలు ఇష్టం ఉండేది కాదు.. అందుకే ఈయనకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటాలు చేస్తూ ఉండేవారు.. శివాజీ మహారాజ్ కి లక్షకు పైగా సైన్యం వుండేవారు.. ఇతను నేర్చుకున్న యుద్ధ కలలను శివాజీ సూక్తం లో రాశారు.. ఇతను పర్షియన్ భాష కంటేనే కూడా సంస్కృతం మరాఠీ భాషలోనే వారి పరిపాలన కొనసాగించారు..

మహా రాజా రంజత్ సింగ్ : ఇతను ఒక సిక్కు పాలకుడు.. 19వ శతాబ్దంలో తన సిక్కు పరిపాలన ప్రారంభించాడు. ఇతని పరిపాలన పంజాబ్ ప్రావిన్స్ లో విస్తరించింది.దాల్ కల్సా అనే సంస్థకు నాయకత్వం వహించాడు. వీరు సిక్కులకు చిన్న చిన్న సమూహాలుగా విభజించాడు. ఇతను తరువాత ఇతని కొడుకు ఖరక్ సింగ్ సిక్కులను పరిపాలించాడు. ఇతను పంజాబ్ లోని అన్ని ప్రాంతాలలో తూర్పున వున్న బ్రిటిష్ వారిని పశ్చిమాన వున్న దూరని రాజ్యాన్ని సైతం ఆక్రమించాడు. మహారాజ రంజిత్ సింగ్ పంజాబ్ ప్రాంతాన్ని ఏకం చేసి సిక్కు రాజ్యాన్ని స్థాపించాడు.ఇతను ఆఫ్గనీలకు ఎదురుగా అనేక యుద్దాలు చేశాడు. అలాగే పర్షియన్ ను సొంతం చేసుకున్నాడు.. ముస్లిమ్స్ కాకుండా పరిచయంను మొదటిసారి పాలించిన రాజు ఇతనే.. ఆ తరువాత జమ్ము కాశ్మీర్ ఇతర రాష్ట్రాలను తన ఆధీనంలో ఉంచుకొని పాలించాడు.. బ్రిటిష్ చరిత్రకారుడైన జట్టి బీలర్ ప్రకారం ఇతను ముందు తరం కనుక పుట్టి ఉంటే భారతదేశం మొత్తాన్ని ఇతను ఒక్కడే పాలించి ఉండేవాడు అని ఆయన పేర్కొన్నాడు..

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

14 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.