AP CM Ys jagan
జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ సీఎం కాకముందు నుంచి కూడా ఒకేమాట చెబుతూ వస్తున్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా.. ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తానని.. తాను రైతు పక్షపాతినని స్పష్టంగా చెబుతారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా సీఎం జగన్.. అదే చెబుతున్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
ap cm ys jagan about farmers
అందుకే… రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం రైతులకు 99 శాతం పంట రుణాలు ఇచ్చినట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ మీటింగ్ లో పాల్గొన్న సీఎం… రైతులను ఎలా ఆదుకోవాలి.. వాళ్ల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలి.. అనే దానిపై మంత్రులతో చర్చించారు.
రైతు భరోసా కింద ప్రతి రైతుకు 13,500 చెల్లిస్తున్నామని… పెట్టబడి వ్యయం తగ్గించి.. రైతుకు పెద్దపీట వేస్తున్నట్టు జగన్ స్పష్టం చేశారు.
10,461 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా సిద్ధంగా ఉండాలి. వాళ్లకు కూడా రుణాలు ఇవ్వాలి. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారస్తులకు 10 వేలు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.