TDP : టీడీపీ ఇమేజ్ ను పెంచుతున్న వైఎస్ జగన్.. టీడీపీ ట్రాప్ లో పడిపోయారా?

Advertisement
Advertisement

TDP : అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు.. అదేనండి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ నేతల మీద కేసులు పెట్టారు.. లోపలేయించారు.. మా పార్టీ అధికారంలోకి రాకపోదా? అప్పుడు మీ సంగతి చెబుతాం.. ఆగు అని అప్పుడే వైసీపీ నేతలు టీడీపీ నేతలను హెచ్చరించారు కూడా. అనుకున్నట్టే 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం కాస్త దూకుడుగానే ఉంది. ఆ విషయం ప్రస్తుతం కాలంలో అర్థం అవుతూనే ఉన్నది. అయితే.. కావాలని.. కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ అంటూ టీడీపీ నేతలు సీఎం జగన్ ను విమర్శిస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు కావాలని.. అధికార పార్టీ ఏం చెబితే అది చేస్తూ.. టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

Advertisement

tdp party

అయితే.. కావాలని ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తుంటే.. ఆ నేతలకు మాత్రం ఇమేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఎందుకంటే.. వాళ్లను అరెస్ట్ అయితే చేస్తున్నారు కానీ.. వాళ్లు నిజంగా చేసిన తప్పేంటి? వాళ్ల అక్రమాలు ఏంటి? అవినీతి ఏంటి.. అనేదానిపై అధికార పార్టీకి స్పష్టత  లేదు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన టీడీపీ నేతలకు సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలను, ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టకపోవడంతో.. అరెస్ట్ అయిన టీడీపీ నేతలకు ప్రజల్లో విపరీతంగా ఇమేజ్ పెరుగుతోందట.

Advertisement

TDP : కావాలని సైలెంట్ అవుతున్న టీడీపీ నేతలు

అరెస్ట్ అయిన టీడీపీ నేతలు కూడా కావాలని సైలెంట్ అవుతుండటం.. అసలు వైసీపీ నేతలపై ఎటువంటి విమర్శలు చేయకుండా ఉంటుండటంతో… టీడీపీ నేతలు ఏం తప్పు చేయలేదు.. అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడటంతో పాటు.. కావాలనే ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్.. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ap cm ys jagan mohan reddy versus tdp

ఏది ఏమైనా.. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల మీద కాస్త దూకుడుతనం తగ్గించాలని.. లేదంటే.. కావాలని టీడీపీ నేతలపై సీఎం జగన్ కేసులు నమోదు చేసి తన పగను తీర్చుకుంటున్నారని జనం భావించాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ నేతలు కూడా ఈ విషయంలో సైలెంట్ అవుతుండటంతో.. టీడీపీ నేతల ట్రాప్ లో సీఎం జగన్ పడిపోయి… తన ఇమేజ్ ను తానే డౌన్ చేసుకుంటున్నారని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ విషయంలో మాత్రం సీఎం జగన్ కూడా ఓసారి ఆలోచించాల్సిందే.

Advertisement

Recent Posts

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

43 minutes ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

2 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

3 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

4 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

5 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

6 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

7 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

8 hours ago