AP RTC Employees : ఏపీ ప్రభుత్వం ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. ప్రజా రవాణా శాఖ కిందికి ప్రస్తుతం ఏపీఎస్సార్టీసీ వస్తున్నందున.. ఇప్పటికే ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఉద్యోగులకు పదోన్నతులను కల్పించినా ఇంకా పీఆర్సీ అమలు చేయలేదు. తాజాగా వారికి పీఆర్సీని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పదోన్నతి పొందిన 2096 మంది ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయనున్నారు. నిజానికి.. 2020 నుంచి పీటీడీలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం అయ్యారు. ప్రజా రవాణా శాఖలో 51,488 ఉద్యోగులను చేర్చారు. అందులో 2096 ఉంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి 1 నుంచి వీళ్లకు వేతనాలు అందనున్నాయి.
పదోన్నతి పొందినప్పటి నుంచి రావాల్సిన బకాయిలు కూడా నూతన పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు అందనున్నాయి. దీంతో నూతన పీఆర్సీ ప్రకారం వేతనాలు అందే ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. పదోన్నతి ఇచ్చి ఆ తర్వాత పీఆర్సీని అమలు చేసినందుకు సీఎం జగన్ కి ఆర్టీసీ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.