ap government good news to apsrtc employees
AP RTC Employees : ఏపీ ప్రభుత్వం ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. ప్రజా రవాణా శాఖ కిందికి ప్రస్తుతం ఏపీఎస్సార్టీసీ వస్తున్నందున.. ఇప్పటికే ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఉద్యోగులకు పదోన్నతులను కల్పించినా ఇంకా పీఆర్సీ అమలు చేయలేదు. తాజాగా వారికి పీఆర్సీని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ap government good news to apsrtc employees
పదోన్నతి పొందిన 2096 మంది ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయనున్నారు. నిజానికి.. 2020 నుంచి పీటీడీలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం అయ్యారు. ప్రజా రవాణా శాఖలో 51,488 ఉద్యోగులను చేర్చారు. అందులో 2096 ఉంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి 1 నుంచి వీళ్లకు వేతనాలు అందనున్నాయి.
పదోన్నతి పొందినప్పటి నుంచి రావాల్సిన బకాయిలు కూడా నూతన పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు అందనున్నాయి. దీంతో నూతన పీఆర్సీ ప్రకారం వేతనాలు అందే ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. పదోన్నతి ఇచ్చి ఆ తర్వాత పీఆర్సీని అమలు చేసినందుకు సీఎం జగన్ కి ఆర్టీసీ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.