
ap government good news to apsrtc employees
AP RTC Employees : ఏపీ ప్రభుత్వం ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. ప్రజా రవాణా శాఖ కిందికి ప్రస్తుతం ఏపీఎస్సార్టీసీ వస్తున్నందున.. ఇప్పటికే ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఉద్యోగులకు పదోన్నతులను కల్పించినా ఇంకా పీఆర్సీ అమలు చేయలేదు. తాజాగా వారికి పీఆర్సీని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ap government good news to apsrtc employees
పదోన్నతి పొందిన 2096 మంది ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయనున్నారు. నిజానికి.. 2020 నుంచి పీటీడీలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం అయ్యారు. ప్రజా రవాణా శాఖలో 51,488 ఉద్యోగులను చేర్చారు. అందులో 2096 ఉంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి 1 నుంచి వీళ్లకు వేతనాలు అందనున్నాయి.
పదోన్నతి పొందినప్పటి నుంచి రావాల్సిన బకాయిలు కూడా నూతన పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు అందనున్నాయి. దీంతో నూతన పీఆర్సీ ప్రకారం వేతనాలు అందే ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. పదోన్నతి ఇచ్చి ఆ తర్వాత పీఆర్సీని అమలు చేసినందుకు సీఎం జగన్ కి ఆర్టీసీ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.