Alekhya reddy share last pic with Taraka Ratna
Taraka Ratna ; నందమూరి తారకరత్న మరణం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన తారకరత్న పిల్లలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇక భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో తారకరత్నతో దిగిన చివరి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోను చూస్తే కన్నీళ్లు ఆగవు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అలేఖ్య రెడ్డి తాజాగా తారకరత్నతో దిగిన చివరి ఫోటోను అభిమానులతో షేర్ చేసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.
Alekhya reddy share last pic with Taraka Ratna
మనకు తెలిసిందే రీసెంట్ గా నందమూరి తారకరత్న తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ టైంలోనే తన పిల్లల్ని, భార్యని మీడియాకు పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే తారకరత్న తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఫోటోను దిగారు. ఈ ఫోటోనే అలేఖ్య రెడ్డి తన భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటుంటే హృదయం ముక్కలైపోతుంది. ఇది కల అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది, నీ వాయిస్ తో అమ్మ బంగారు అంటూ లేపవా అంటూ ఎంతో బాధగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
దీంతో ఈ పోస్ట్ చూసిన అభిమానులు బాగా ఫీలవుతున్నారు. ఇంత చిన్న వయసులో భర్తను కోల్పోయిన అలేఖ్య రెడ్డిని చూసి అందరూ బాధపడిపోతున్నారు. దేవుడికి మనసు ఉండదు ఇంత చిన్న వయసులోనే ఆ పిల్లలకు తండ్రి దూరమయ్యేలా చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మనకు తెలిసిందే తారకరత్న కుటుంబ అంగీకారం లేకుండా అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో నందమూరి ఫ్యామిలీ తారకరత్నను చాలా ఏళ్లు దూరం ఉంచింది. తర్వాత ఈ దంపతులకు కుమార్తె పుట్టాక అందరూ ఒక్కటయ్యారు.
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
This website uses cookies.