ap govt decreases rtpcr test rate from today
Ap Govt : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఓ వైపు కరోనా.. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్లతో కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువగా వెళ్తోన్న వేళ ఏపీ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కరోనాల ఆర్టీపీసీఆర్ (RT-PCR) పరీక్ష ధరను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎంఆర్ (ICMR) గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్లలో ఆర్టీపీసీఆర్ -RTPCR పరీక్షల ధరను రూ.350గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్ష ధర.. రూ.499 ఉండగా.. ఇప్పుడా ఆ పరీక్షను కేవలం రూ.350కే చేయనున్నారు.
ap govt decreases rtpcr test rate from today
నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో ఆర్టీపీసీఆర్ -RTPCR పరీక్షలను.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే జరపాలని ఆస్పత్రులు, ల్యాబ్లకు ఆదేశాలు జారీ చేసింది.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.