Ap Govt : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఓ వైపు కరోనా.. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్లతో కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువగా వెళ్తోన్న వేళ ఏపీ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కరోనాల ఆర్టీపీసీఆర్ (RT-PCR) పరీక్ష ధరను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎంఆర్ (ICMR) గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్లలో ఆర్టీపీసీఆర్ -RTPCR పరీక్షల ధరను రూ.350గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్ష ధర.. రూ.499 ఉండగా.. ఇప్పుడా ఆ పరీక్షను కేవలం రూ.350కే చేయనున్నారు.
నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో ఆర్టీపీసీఆర్ -RTPCR పరీక్షలను.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే జరపాలని ఆస్పత్రులు, ల్యాబ్లకు ఆదేశాలు జారీ చేసింది.
Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…
Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.